
Drushyam Desk
కొనుగోలు కేంద్రాల వద్ద కూడా రైతులకు కష్టాలు తప్పవా? 15 రోజుల నిరీక్షణ.
|| దృశ్యం న్యూస్ || వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఎండలు, నిరీక్షణ కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తి రైతుల ఆవేదన వ్యక్తం ...
నత్తనడకన సాగుతున్న వరి కొనుగోలు – రైతుల ఆవేదన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో వరి కొనుగోలు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడిచినా ...
విద్యుత్ తీగల దొంగ పట్టుబడి రిమాండ్ – కొనుగోలుదారుపై చర్యలేదా?
|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి 1వ వార్డు జర్నలిస్టుల కాలనీలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జరిగిన విద్యుత్ తీగల దొంగతనం కేసులో పోలీసులు దొంగను అరెస్ట్ ...
బోధన్లో నూతన గృహాల్లో విద్యుత్ వైర్ల వరుస దొంగతనాలు – పోలీసుల నిఘాపై ప్రశ్నలు
|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల నూతనంగా నిర్మాణంలో ఉన్న గృహాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్ల దొంగతనాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. నిర్మాణ దశలో ...
బోధన్: కే. సాత్వికకు ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయం – 990 మార్కులతో మెరుపు ఫలితం.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాల్లో బోధన్ పట్టణానికి చెందిన ప్రతిభావంతురాలు కే. సాత్విక విశిష్ట ప్రతిభ కనబరిచి విద్యా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. విద్యా వికాస్ ...
మెదక్లో జూదంపై పోలీసుల ఉక్కుపాదం.. పేకాట స్థావరంపై దాడి, ఏడుగురు అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచవరం గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ...
ఎడపల్లిలో పేకాట స్థావరంపై సీసీఎస్ దాడి.. ఇద్దరు పట్టివేత, నలుగురు పరారీ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్చార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు ...















