Drushyam Desk

కొనుగోలు కేంద్రాల వద్ద కూడా రైతులకు కష్టాలు తప్పవా? 15 రోజుల నిరీక్షణ.

|| దృశ్యం న్యూస్ || వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఎండలు, నిరీక్షణ కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తి రైతుల ఆవేదన వ్యక్తం ...

నత్తనడకన సాగుతున్న వరి కొనుగోలు – రైతుల ఆవేదన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో వరి కొనుగోలు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడిచినా ...

అక్రమ వెంచర్లలో బోర్డులు కేవలం నాటకమా – అధికారుల మౌనం వెనుక అదృశ్య శక్తి ఎవరు?

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండలం, జానకంపేట్‌ గ్రామంలో అక్రమ నాన్-లేఅవుట్ వెంచర్లపై పంచాయతీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యడం, అజ్ఞాత వ్యక్తులు వాటిని ధ్వంసం చెయ్యడం, అధికారుల మౌనం ...

విద్యుత్ తీగల దొంగ పట్టుబడి రిమాండ్ – కొనుగోలుదారుపై చర్యలేదా?

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి 1వ వార్డు జర్నలిస్టుల కాలనీలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో జరిగిన విద్యుత్ తీగల దొంగతనం కేసులో పోలీసులు దొంగను అరెస్ట్ ...

పంచాయతీ హెచ్చరిక బోర్డుల ధ్వంసం – ఫిర్యాదు ఉన్న పోలీసుల చర్యలు శూన్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ నాన్-లేఅవుట్ వెంచర్ల వ్యవహారం రోజు రోజుకు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ...

అక్రమ వెంచర్ల దందాపై కఠిన హెచ్చరికలు: అధికారిక బోర్డులను ధ్వంసం చేసిన దుండగులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో అక్రమ వెంచర్ల వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. సంబంధిత శాఖల అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల ...

బోధన్‌లో నూతన గృహాల్లో విద్యుత్ వైర్ల వరుస దొంగతనాలు – పోలీసుల నిఘాపై ప్రశ్నలు

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల నూతనంగా నిర్మాణంలో ఉన్న గృహాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్ల దొంగతనాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. నిర్మాణ దశలో ...

బోధన్: కే. సాత్వికకు ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయం – 990 మార్కులతో మెరుపు ఫలితం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాల్లో బోధన్ పట్టణానికి చెందిన ప్రతిభావంతురాలు కే. సాత్విక విశిష్ట ప్రతిభ కనబరిచి విద్యా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. విద్యా వికాస్ ...

మెదక్‌లో జూదంపై పోలీసుల ఉక్కుపాదం.. పేకాట స్థావరంపై దాడి, ఏడుగురు అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచవరం గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ...

ఎడపల్లిలో పేకాట స్థావరంపై సీసీఎస్ దాడి.. ఇద్దరు పట్టివేత, నలుగురు పరారీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్‌చార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు ...