క్రైమ్
జానకంపేట్లో గంజాయి సేవికుల దౌర్జన్యాలు.. ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు మరియు గంజాయి వినియోగం రోజురోజుకు పెరుగుతున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ...
అదనపు కట్న వేధింపులు భరించలేక యువతి అనుమానాస్పద మృతి.. భర్త కుటుంబంపై కేసు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: మోస్రా గ్రామానికి చెందిన పిట్ల మోహన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన కుమార్తె కర్రోళ్ళ లక్షిత అలియాస్ కవిత (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ...
పోచారం గ్రామంలో గడ్డి వాముకు నిప్పంటించిన దుండగులు – తృటిలో తప్పిన భారీ ప్రమాదం
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండలం, పోచారం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు గడ్డి వాముకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ సింగ్కు చెందిన ...
విద్యుత్ తీగల దొంగ పట్టుబడి రిమాండ్ – కొనుగోలుదారుపై చర్యలేదా?
|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి 1వ వార్డు జర్నలిస్టుల కాలనీలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జరిగిన విద్యుత్ తీగల దొంగతనం కేసులో పోలీసులు దొంగను అరెస్ట్ ...
బోధన్లో నూతన గృహాల్లో విద్యుత్ వైర్ల వరుస దొంగతనాలు – పోలీసుల నిఘాపై ప్రశ్నలు
|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల నూతనంగా నిర్మాణంలో ఉన్న గృహాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్ల దొంగతనాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. నిర్మాణ దశలో ...
మెదక్లో జూదంపై పోలీసుల ఉక్కుపాదం.. పేకాట స్థావరంపై దాడి, ఏడుగురు అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచవరం గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ...
ఎడపల్లిలో పేకాట స్థావరంపై సీసీఎస్ దాడి.. ఇద్దరు పట్టివేత, నలుగురు పరారీ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్చార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు ...














