క్రైమ్
మెదక్: POCSO కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. రూ.1 లక్ష జరిమానా విధించిన కోర్టు.
|| దృశ్యం న్యూస్ || మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్లో నమోదైన POCSO కేసులో ...
తమ్ముడు జైలు పాలయ్యాడనే బాధతో అన్న ఆత్మహత్య.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తమ్ముడు జైలుకు వెళ్లిన బాధను తట్టుకోలేక క్షణిక ఆవేశంలో అన్న పురుగుల మందు సేవించి ఆసుపత్రిలో ...
మెదక్: వృద్ధ దంపతులపై సుత్తితో దాడి.. 5 తులాల బంగారం దోపిడీ కలకలం
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఆర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై దాడి, దారుణ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని దుండగుడు ...
రుద్రూర్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ, 20 మందికి పైగా గాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్ర శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాన్సువాడ నుంచి బోధన్ వైపు వెళ్తున్న TS 22 T ...
మెదక్: విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో అటెండర్కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో చిన్నారి విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి కేసులో మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పాఠశాలలో అటెండర్గా ...
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొల్చారం మండలం రాంపూర్ సమీపంలోని నేషనల్ హైవే 765డీపై బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు ...
మెదక్లో జూదంపై పోలీసుల దాడి.. పోడ్చన్పల్లి తండా వద్ద 10 మంది అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం పోడ్చన్పల్లి తండా సమీపంలో బొమ్మా బొరుసు జూదం ఆడుతున్న 10 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ...
మోస్రా గ్రామ శివారులో హిట్ అండ్ రన్ ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని మోస్రా గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తిని గుర్తు ...
చేగుంటలో పేకాటపై స్థావరంపై పోలీసుల దాడి – ఆరుగురిపై కేసు, రూ.57,830 నగదు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని ...
గోనె సంచిలో మహిళ శవం తరలింపు యత్నం – నిజామాబాద్ జిల్లాలో కలకలం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న మహిళ అనుమానాస్పద మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈరోజు ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని ...















