క్రైమ్

ఎడపల్లిలో పేకాట స్థావరంపై సీసీఎస్ దాడి.. ఇద్దరు పట్టివేత, నలుగురు పరారీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్‌చార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు ...

బోధన్‌లో పీడీఎస్ బియ్యం మాఫియాపై సీసీఎస్ మెరుపు దాడులు.. దాదాపు 700 క్వింటాళ్ల బియ్యం పట్టివేత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) బియ్యం అక్రమ నిల్వలు, రవాణాపై పోలీసులు భారీ స్థాయిలో మెరుపు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ ...

భారీ సైబర్ మోసం బట్టబయలు.. ₹152 కోట్ల లావాదేవీలు వెలుగులోకి.. 9 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పర్యవేక్షణలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ సైబర్ ...

ప్రాణాలు తీస్తున్న రహదారులపై వడ్ల కుప్పలు.. ప్రమాదంలో మహిళ మృతి, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో రహదారులపై ఆరబెట్టిన వడ్ల కుప్పలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. పెగడపల్లి గ్రామ సమీపంలో రహదారిపై ఆరబెట్టిన వడ్ల కుప్పను ఢీకొని మూడు రోజుల ...

మెదక్‌: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.30 వేల జరిమానా.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన బావను హత్య చేసిన కేసులో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అదనంగా రూ.30,000 జరిమానా కూడా విధించినట్లు మెదక్ ...

ప్రభుత్వ భూమి కబ్జా కలకలం.. అక్రమ వెంచర్లో విలీనం చేసిన వైనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, జానకంపేట్ గ్రామం అక్రమాలకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఇదివరకే నాన్-లేఅవుట్ వెంచర్లు, అనుమతులు లేని వ్యాపార సముదాయాలు, నిబంధనలు ...

ధర్పల్లి: రేకులపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.. సెల్ టవర్ వద్ద శవం కలకలం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన కాత్రాజి రాజశేఖర్ (30) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ...

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వెంటనే స్పందించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో గంగాపూర్ చెరువు సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాయంపేట వెళ్లే మార్గంలో డీసీఎం వాహనం ఆటోను ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు ...

బాలికపై లైంగిక దాడి కేసు: నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1 లక్ష జరిమానా.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా, తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన గణిత ఉపాధ్యాయుడికి మెదక్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు ...

అక్రమ వెంచర్ల దందా.. లేఅవుట్ అనుమతులు లేకుండానే దర్జాగా ప్లాట్ల అమ్మకాలు – కొనుగోలుదారులకు భారీ మోసం!

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో అక్రమ వెంచర్ల దందా రోజురోజుకూ బహిర్గతమవుతోంది. ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా, లేఅవుట్ లేని భూములను ఇండ్ల స్థలాలుగా ...