స్థానిక వార్తలు

ఎడపల్లిలో వీధి కుక్కల బీభత్సం.. మహిళపై దాడి – తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి గ్రామంలో వీధి కుక్కల సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. గ్రామంలోని రైతు వేదిక వద్ద గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు స్థానిక ప్రజలు, మహిళలు, ...

జానకంపేట్ పెట్రోల్ బంక్‌లో అనేక లోపాలు – వినియోగదారులకు తప్పని ఇబ్బందులు.

|| దృశ్యం న్యూస్ || ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన ప్రవీణ్ ఫిల్లింగ్ స్టేషన్‌లో నెలకొన్న సమస్యలు వాహనదారులు, వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ ...

ఉపాధి హామీ కూలిపై ఫీల్డ్ అసిస్టెంట్ దాడి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండలం, పోచారం గ్రామంలో ఉపాధి హామీ పనుల సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ మరియు కూలి మధ్య జరిగిన ఘర్షణ స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన ...

ఎడపల్లిలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. గంజాయి సమాచారం ఇస్తే రూ.10 వేల బహుమతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామ పంచాయితీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామ యువత భవిష్యత్తు, పిల్లల ఆరోగ్యం మరియు గ్రామ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని గ్రామ ...

ధర్పల్లి ఎస్సైగా కే. వినయ్ బాధ్యతల స్వీకరణ..

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసిన సామ శ్రీనివాస్ సెలవుపై వెళ్లడంతో, ఆయన స్థానంలో కే. వినయ్ బదిలీపై బాధ్యతలు స్వీకరించారు. ఈ ...

ఎడపల్లిలో వారాంతపు సంత వేలంపాట – బుధవారం ఉదయం టెండర్ ప్రక్రియ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వారాంతపు సంత నిర్వహణ హక్కుల కోసం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. ప్రతి ...

బోధన్ CFL (ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) ద్వారా రూ.43,272 క్లెయిమ్ చేయని డిపాజిట్ సెటిల్మెంట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ CFL (ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) ఆధ్వర్యంలో బర్దిపూర్ గ్రామానికి చెందిన దండి మహేష్ పేరుతో ఉన్న క్లెయిమ్ చేయని (DEAF) డిపాజిటర్ల విద్య ...

పుల్కల్: గోగులూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోగులూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపీటీసీ ...

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పాదయాత్ర ఏర్పాట్లపై సమీక్ష.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నవంబర్ 14, ...

ధర్పల్లి: కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నవంబర్ 3న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఐ ఎం.కళ్యాణి సిబ్బంది సునీల్, నాగరాజ్, మిద్దెల ...