క్రైమ్

టేక్మాల్‌లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదనం – నిందితులు అరెస్ట్, బంగారు గొలుసు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనను పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ విషయాన్ని టేక్మాల్ ఎస్‌ఐ అరవింద్ వెల్లడించారు. తంప్లూర్ ...

నిజామాబాద్‌లో విషాదం: రెంజల్ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెంజల్ గ్రామానికి చెందిన గాండ్ల సతీష్ (30) ద్విచక్ర వాహనంతో సహా కాలువలో పడి మృతి చెందడం స్థానికంగా ...

బోధన్‌లో దొంగ ఓట్ల ప్రయత్నం – రాకాసిపేట్, గోశాల పోలింగ్ కేంద్రాల్లో ఇద్దరిపై ఫోర్జరీ కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. రాకాసిపేట్ మరియు గోశాల ప్రాంతాల్లోని పోలింగ్ ...

పేకాటపై ఉక్కుపాదం మోపుతున్న మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో అక్రమ పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాపన్నపేట్ మండలం పరిధిలోని అబ్దులపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను మెదక్ జిల్లా టాస్క్ ...

మృత బాలిక ఆచూకీ లభ్యం – మహారాష్ట్రకు చెందిన బాలికగా గుర్తింపు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో గురువారం D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమైన ఘటన తీవ్ర సంచలనం ...

ఎడపల్లి: D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో ఉన్న D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం ...

అధికారిక నోటీసులను బేఖాతరు చేస్తున్న అక్రమ ప్లాస్టిక్ ఇండస్ట్రీ – అడ్డు అదుపు లేని అక్రమ వ్యాపారం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, జానకంపేట్ గ్రామంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న ప్లాస్టిక్ ఇండస్ట్రీ యాజమాన్యం అధికారిక నోటీసులను సైతం లెక్కచేయకుండా అహంకారంగా వ్యవహరిస్తోంది. గత నెల ...

బోధన్: దుర్గంధంతో గ్రామస్థులకు నరకం – అధికారుల మౌనంతో కొనసాగుతున్న అక్రమ పౌల్ట్రీ.

|| దృశ్యం న్యూస్ || భరించలేని కోళ్ల పెట్ట దుర్గంధం – ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రామ జీవనం: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పరిధిలోని బోధన్–బాసర ప్రధాన రహదారి సమీపంలోని పెగడపల్లి గ్రామ ...

మందుగుండు పేలుడు ఘటనలో ఆవు మృతి – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో చోటు చేసుకున్న మందుగుండు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. దుపల్లి గ్రామానికి చెందిన కారె సాయికుమార్‌కు ...

మద్యం అక్రమ సిట్టింగ్ కేంద్రంపై చర్యలు శూన్యం – అధికారుల నిర్లక్ష్యానికి మరో సాక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || “బార్‌ను తలపిస్తున్న మద్యం సిట్టింగ్ అడ్డా, మద్యం ప్రియులకు అన్ని రకాల వసతులు” అని గత కొన్నిరోజుల క్రితం దృశ్యం న్యూస్ పూర్తి వివరాలతో కథనం ప్రచురించిన ...