
Drushyam Desk
వేతనలు లేక వేదనకు గురై మృతి చెందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుడు.
|| దృశ్యం న్యూస్ || మరో కార్మికుడు కేశవ నిజాం షుగర్స్ లో వేతన కార్మికుడిగా పనిచేసి, నేడు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, మరియు ముసలి ...
వేలంపాటలో అధిక ధర పలికిన అమ్మవారి చీర.
|| దృశ్యం న్యూస్ || శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం, ఆదివారం నిమజ్జనం చేసే ముందు, శ్రీ నవదుర్గ వినాయక ఉత్సవ కమిటీ, వినాయకనగర్, నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన అమ్మవారి చీరల ...
కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నాకు పిలుపు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ నెల 14 సోమవారం రోజున నిర్వహించబోయే నిరసనకు షెడ్యూల్డ్ తెగ ఉపాధ్యాయులందరిని డీటీఫ్ ప్రతినిధి బాలయ్య, ఎస్సీ, ఎస్టీ యూస్ ...
డిసిసిబి డైరెక్టర్ను సన్మానించిన ఏనుగు రవీందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || ఆదివారం రోజున బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మరియు ప్రజలకు ఏనుగు రవీందర్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేసారు, కొత్తగా నియమించబడిన డిసిసిబి డైరెక్టర్ దామరంచ సొసైటీ ...
పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్: ఏనుగు రవీందర్ రెడ్డి సవాల్
పోచారం శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరిన ఏనుగు రవీందర్ రెడ్డి. ఇది ప్రధాన రాజకీయ పరిణామాలు మరియు నాణ్యతమైన ప్రజాస్వామ్య వ్యవస్థల మెలుకువలను తెలియజేయు సందర్భంగా జరుగుతున్న తాజా పరిణామం. ఈరోజు వర్ని ...
ఆయుధ పూజా కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమీషనర్.
|| దృశ్యం న్యూస్|| నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో విజయ దశమి పండుగను పురస్కరించుకుని ఆనవాయితీగా వస్తున్న ఆయుధ పూజ, వాహన పూజ, బీ.డి టీమ్ సామాగ్రికి పూజా కార్యక్రమం శనివారం ...
జానకంపేట్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి చరిత్ర.
జానకంపేట్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి చరిత్ర 1. స్వామి ఉద్భవం మరియు స్థల మహత్యం: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి అవతార కధలో, భక్త ప్రహ్లాదుడిని రక్షించేందుకు స్వామి ఉగ్రరూపంలో స్తంభాన్ని ...















