
Drushyam Desk
బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవితను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ బిక్షపతి.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవిత జన్మదిన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ బిక్షపతి. ...
పేకాట స్థావరంపై దాడి : 10 మంది పేకాటరాయుల అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపుగా పేకాట స్థావరంపై దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర ...
ధర్పల్లి : హోలీ సంబరాలు – సన్ సైన్ స్కూల్ విద్యార్థుల ఆనందోత్సాహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సన్ సైన్ స్కూల్ లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ ఇంజాపూర్ ...
మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే హోళీ వేడుకలు జరుపుకోవాలి – సీపీ సాయి చైతన్య.
|| దృశ్యం న్యూస్ || హోళీ పండుగను కుటుంబసమేతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ఆరోగ్యకరమైన సంప్రదాయ రంగులను మాత్రమే వినియోగించాలని, హానికరమైన రసాయనాల వల్ల ...
మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు – 168 మందిపై కేసులు.
|| దృశ్యం న్యూస్ || మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., తెలిపారు. గత మూడు రోజులలో 168 ...
ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నేత యం. పద్మాదేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ...
అవినీతి, కఠిన వ్యవహార శైలి ఘటనలతో జిల్లా నూతన సీపీకి వినూత్నంగా స్వాగతం పలికిన బోధన్ పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కొత్త పోలీస్ కమిషనర్ గా పోతరాజు సాయి చైతన్య సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అయితే సీపీ బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే పోలీసుల ...
మెదక్ అభివృద్ధికి సమన్వయంతో ముందుకెళ్లాలి – ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్యెల్యే ...














