Drushyam Desk

బోనమెత్తిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్ గ్రామంలో ముత్యాల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ...

జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ఏఎన్ఎంలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ...

ఎమ్మార్పీఎస్ నాయకుల నిరవధిక నిరసన దీక్ష – తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. గ్రామంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా సమీపంలో జరిగిన ఈ నిరసనలో ...

నిజామాబాద్‌లో విషాదం: చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన కొత్తోళ్ల ఒడ్డెన్న అనే జాలరి చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ...

జలాల్ పూర్ శ్రీ కృష్ణ మల్లన్నను దర్శించుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కృష్ణ మల్లన్న దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ...

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ...

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన CRPs కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చెగుంట మండలంలో సమగ్ర శిక్షా CRPs గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్ నాయక్ & శ్రీనివాస్‌లు 14-02-2025న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ...

మెదక్‌లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గానికి శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసింది అని, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి ...

స్థలాల క్రమబద్దీకరణ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్, ...

తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకున్న మెదక్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తన కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని సోమవారం దర్శించుకున్నారు. కలియుగ ...