Drushyam Desk

కుర్నపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ (AI) తరగతులను ప్రారంభించిన ఎంఈఓ గాలప్ప.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, కుర్నపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (MPPS)లో ఈ రోజు నుండి కృత్రిమ మేధ (AI) తరగతులు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమం ...

మట్టి స్నానాలు: ప్రజలందరికీ ఆహ్వానం – ఆరోగ్యానికి అద్భుతమైన అవకాశం.

|| దృశ్యం న్యూస్ || పతాంజలి యోగ సొసైటీ తానాకలన్ ఆధ్వర్యంలో 16-03-2025 ఆదివారం ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద మట్టి స్నానం ...

పిడిఎస్ బియ్యం మాఫియా: యదేశ్చగా ఆటోలలో వచ్చి కొనుగోలు చేస్తున్న అక్రమార్కులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పలు గ్రామాల్లో పిడిఎస్ బియ్యం మాఫియా కొనసాగుతోంది. కొన్ని చోట్ల లబ్ధి దారుల నుంచి కొందరు పిడిఎస్ బియ్యం కొనుగోలు చేసి ...

నిజామాబాద్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత విద్య కార్యక్రమం ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 15 మార్చి 2025 నుండి ...

అక్రమంగా మొరం తవ్వకంపై టాస్క్ ఫోర్స్ దాడి: జేసిబి నాలుగు టిప్పర్లు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, శనివారం టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర చారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ...

పిడిఎస్ రైస్ గోదాంలపై టాస్క్ ఫోర్స్ దాడులు: సుమారు ₹2,80,000/- విలువైన బియ్యం స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, శనివారం టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర చారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ...

చేగుంట: పాఠశాలలో జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ ఆకస్మిక తనిఖీ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ చేగుంట మండలంలోని బాలికల ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ...

అంబం (ఆర్)లో అఖండ హరినామ సప్తహ కార్యక్రమం ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో శనివారంనాడు దక్షిణాముకి హనుమాన్ మందిర్ వద్ద అఖండ హరినామ సప్తహ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం గ్రామ ...

ఆర్థిక సహాయం అందించిన బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్.

|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలంలోని చీకడపల్లి, అంబం గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన బీజేపీ నాయకుడు ఎన్నారై కోనేరు శశాంక్ ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల చీకడపల్లి ...

మెదక్‌లో స్వప్న జనరల్ & ఫ్యాన్సీ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ – పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని యాచాం గుండయ్య లక్ష్మణ్ నూతన భవనంలో ఏర్పాటు చేసిన స్వప్న జనరల్ & ఫ్యాన్సీ స్టోర్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...