Drushyam Desk

మెదక్: కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలంలో మంగళవారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందజేశారు. రాదేశ్యామ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెదక్ ...

నిజామాబాద్‌లో 75 క్వింటాళ్ల PDS బియ్యం స్వాధీనం – టాస్క్ ఫోర్స్ ఆపరేషన్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడితో అక్రమ రవాణాను అడ్డుకున్నారు, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, ACP శ్రీనివాసరావు నేతృత్వంలో టాస్క్ ...

ఎడపల్లి: పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి – ఆరుగురు పేకటారాయుళ్ల అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ...

నిజామాబాద్, ఆర్మూర్ పట్టణాల్లో ఫుట్‌పాత్ అక్రమాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు నిజామాబాద్ నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు ...

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి – కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ || ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ...

మండల విద్యాధికారి ఎస్. నీలకంఠం పాఠశాలల ఆకస్మిక తనిఖీ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ మండల విద్యాధికారి ఎస్. నీలకంఠం ఈరోజు మండలంలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. యుపిఎస్ శివాయిపల్లి, ఎంపీపీ ఎస్ వెంకటాపూర్, ఎంపీపీఎస్ వెంకటాపూర్ తండా, ఎంపీపీఎస్ ...

మెదక్ జిల్లాలో వేగంగా సాగుతోన్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో, దరఖాస్తుదారులు 25% రాయితీ అవకాశాన్ని సద్వినియోగం ...

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు రబ్బర్ బొల్లార్డ్స్ ఏర్పాటు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సాపూర్ నుండి మెదక్ వరకు ఉన్న బ్లాక్ స్పాట్స్ వద్ద రబ్బర్ బొల్లార్డ్స్ ఏర్పాటు ...

ప్రభుత్వ పనుల పేరుతో ఇసుక అక్రమ రవాణా: ప్రభుత్వ ఆదేశాలను లెక్క చెయ్యని అధికార యంత్రాంగం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, సాలురా మండలం మంధర్నా గ్రామంలో మంజీరా పరీవాహక నది నుండి అక్రమ ఇసుక రవాణా ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పనుల కోసం అనుమతులు తీసుకున్నప్పటికీ ...

చిరుత సంచారం: భయాందోళనకు గురవుతున్న గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న కాలువ పరిసరాల్లో చిరుత కనిపించడంతో స్థానికులు ...