Drushyam Desk

నిజామాబాద్: హోవార్డు హై స్కూల్ లో ఘనంగా వార్షికోత్సవ వేడుక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణంలోని న్యాలకల్ రోడ్, రోటరీనగర్ లో గల హోవార్డు హై స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విద్యార్థులు ఆటపాటలతో ...

ధర్పల్లిలో ఘనంగా పెద్దమ్మతల్లి బోనాల జాతర.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పెద్దిరాజు సహిత పెద్దమ్మతల్లి 26వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు ...

వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు నిధుల మంజూరు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో MGNREGS నిధుల ద్వారా రూ.40 లక్షల అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. ఇందులో గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20 ...

శ్రీ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి శుక్రవారం మెదక్ పట్టణం 13వ వార్డ్ ద్వారకా నగర్ లోని శ్రీ ...

అర్ధరాత్రి హల్ చల్: పశువుల అక్రమ రవాణాపై హిందూ వాహిని ఆందోళన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బోధన్ నుండి వస్తున్న డీసీఎం వాహనంలో పశువులను చట్టవ్యతిరేకంగా జహీరాబాద్ పశువుల వధశాలకు తరలిస్తున్నారని ...

ఆన్‌లైన్ బెట్టింగ్ & గేమింగ్ మోసాలకు యువత బలికావద్దు – మెదక్ జిల్లా ఎస్పీ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి, యువత ఆన్‌లైన్ బెట్టింగ్ & గేమింగ్ యాప్స్ వల్ల మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అక్రమ బెట్టింగ్ & ...

బాన్సువాడ నియోజకవర్గంలో CMRF చెక్కుల పంపిణీ: ఎమ్యెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలో తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ...

మెదక్ జిల్లాలో అభివృద్ధి పనులు – ₹88 కోట్లతో మెరుగైన వృద్ధి | ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || – కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు ₹5.33 కోట్ల చెక్కుల పంపిణీ. – 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ భవన నిర్మాణం. – మెదక్‌లో సెంట్రల్ మెడికల్ స్టోర్ ...

సంగారెడ్డి జిల్లా గంగోజిపేటలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలంలోని గంగోజిపేట గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఘనంగా ప్రారంభించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ గ్రామ అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలను ...

మెదక్ కోర్టు భవనాల ఆస్తిపన్ను పూర్తిగా చెల్లింపు – జిల్లా జడ్జికి మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ కోర్టు భవనాలకు సంబంధించి 1.70 కోట్లు (1,70,42,046 రూపాయలు) ఆస్తిపన్ను బకాయిలను పూర్తిగా చెల్లించినందుకు జిల్లా జడ్జి లక్ష్మీ శారదకు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ...