Drushyam Desk

ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్; జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల ...

సైకిల్ పై తనిఖీ నిర్వహించిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ – ఆర్టీసీ డీఎంకు సూచనలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ నుండి రామాయంపేట బస్టాండ్ వరకు సైకిల్‌పై ప్రయాణించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బస్టాండ్‌లో శుభ్రతను పరిశీలించి, ఆర్టీసీ డీఎంకు ...

బోధన్: పేరుకే బోధన్ జిల్లా హాస్పిటల్ – సమయానికి రాని వైద్యులు!

|| దృశ్యం న్యూస్ || బోధన్ ప్రభుత్వ హాస్పిటల్‌లో వైద్యుల నిర్లక్ష్య ధోరణిపై తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ...

మెదక్ – సిద్దిపేట్ హైవే: తొనిగండ్ల ఫారెస్ట్ బ్రిడ్జి పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారు వద్ద ఉన్న మెదక్-సిద్దిపేట్ నేషనల్ హైవే (N.H 765 DG) లోని 12 కిలోమీటర్ల బ్రిడ్జిని జిల్లా ...

నిజామాబాద్: 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్‌ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఈరోజు జరుగుతున్న 10వ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కేంద్రంలోని SFS స్కూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల ...

ఖరీఫ్ వరి కోతలపై సమీక్ష: హార్వెస్టర్ యజమానులకు సూచనలు: జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, పొలం పూర్తిగా కోత దశకు చేరుకున్న తర్వాతే యంత్రాలు వినియోగించాలన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో హార్వెస్టర్ వాహనాల యజమానులతో ...

మెదక్ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో అత్యవసర మరమ్మతులు – కలెక్టర్ ఆదేశాలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే అత్యవసర మరమ్మతులు పూర్తి చేసేందుకు అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో పాఠశాలలు, ...

పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం చెయ్యాలి – జిల్లా ఎస్పీ దిశానిర్దేశం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నెలవారీ క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్ కేసుల పరిష్కారం, ...

మెదక్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షలు: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ...

నిజామాబాద్ రఘునాథ ఆలయ అభివృద్ధికి 20 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఇందూర్ పట్టణంలో వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ రఘునాథ ఆలయం శిథిలావస్థలో ఉందని ప్రభుత్వ ...