Drushyam Desk

మెదక్: మహిళలను మోసగించిన దొంగ స్వామి అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో బుడగ జంగం బొమ్మెర బాపు స్వామి, అలియాస్ శివ స్వామి, జ్యోతిష్యంతో మహిళలను మోసగించాడు. ఈ స్వామి తన వద్దకు వచ్చే మహిళలకు నీటిలో ...

పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి – మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండల కేంద్రంలోని పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఓ ప్రకటనలో, చల్లటి నీరు, ...

మెదక్: విపత్తు సంసిద్ధతపై ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తిని రక్షించేందుకు ఆపదమిత్ర వాలంటీర్లు విపత్తు సంసిద్ధతపై అవగాహన పెంపొందించుకోవాలి అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ...

కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం: ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే బిల్లును ఆమోదించినందుకు, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతిపాదనలు పంపినందుకు సంతోషంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ ...

తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై హర్షం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెదక్ ...

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ని పరామర్శించిన బిజెపి నాయకులు.

|| దృశ్యం న్యూస్ || కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తండ్రి ఇటీవల మృతిచెందిన వార్తను తెలుసుకుని బిజెపి నాయకులు భూపేంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించడానికి హర్యానా రాష్ట్రంలోని జమాల్ పూర్ గ్రామంలోని వారి ...

మెదక్ జిల్లాలో SSC పరీక్షల కోసం 163 BNSS సెక్షన్ అమలు – జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || 21-03-2025 నుండి 04-04-2025 వరకు జరిగే (SSC) పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సందర్భంగా, జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం, మొత్తం ...

ఏడుపాయల వనదుర్గ మాత ఆలయంలో భక్తుల కోసం వేసవి ప్రత్యేక ఏర్పాట్లు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని సందర్శించారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు ...

నిజామాబాద్: పెండింగ్ ఆస్తి పన్ను వసూలు పై అధికారుల చర్యలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న వాణిజ్య దుకాణాలపై పెండింగ్ ఆస్తి పన్ను వసూలు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్, ఈఈ ...

రాత్రి వేళల్లో పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు – నిర్లక్ష్యంగా తిరిగే యువతకు కౌన్సిలింగ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ...