Drushyam Desk

దేవాలయ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు అవసరం: అసెంబ్లీలో ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ తీవ్రమైందని అన్నారు. 87235 ఎకరాల దేవాదాయ ...

మెదక్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్లు, ...

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గణపతి పదవీ విరమణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గణపతి పదవీ విరమణ సందర్భంగా సాయిబాలాజీ గార్డెన్‌లో గడ్డం శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ...

కలెక్టర్ రాహుల్ రాజ్ శివంపేట్ పర్యటన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శివంపేట్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) మరియు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు. ప్రభుత్వ దవాఖానల్లో ...

గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ మండలం కొంటూరు చెరువు వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగమ్మ తల్లి జాతరలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. ...

మెదక్ భవిత కేంద్రానికి తిరిగి విద్యుత్ కనెక్షన్ – జిల్లా న్యాయ సేవా సంస్థ సహకారం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి P.లక్ష్మి శారద ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ మరియు ...

మెదక్ జిల్లాలో వరి పంటకు సమృద్ధిగా సాగునీరు – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కుల్చారం మండలం వరి గుంతం గ్రామం, కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామాల్లో రైతుల పొలాలను ...

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడి: ₹1,01,250 నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారులు పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, అదనపు DCP శ్రీనివాసరావు నేతృత్వంలో టాస్క్ ...

పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పుట్టిన రోజు సందర్భంగా 7 అంబులెన్సుల కానుక.

|| దృశ్యం1 న్యూస్ || మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు తన పుట్టిన రోజు సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు 7 అంబులెన్సులను ప్రభుత్వ ఆసుపత్రులకు కానుకగా అందించారు. ...

మెదక్ జిల్లా ఎస్.పి. ప్రజావాణి కార్యక్రమంలో 15 ఫిర్యాదుల స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుండి 15 ...