Nizamabad news

విద్యార్థిని చితకబాదిన ప్రైవేట్ పాఠశాల టీచర్ – తల్లిదండ్రుల ఆందోళన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్‌లో ఉన్న వాణి విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థి అరవ్ సింగ్‌పై టీచర్ స్వప్న దాడి చేసిన ఘటన ...

ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి – కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడికి సంబంధించిన ఘటన ఎడపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు ప్రయనిస్తుండగా ...

పది పరీక్షలలో ఉపాధ్యాయ సంఘం నేత అనుమానాస్పద చర్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేత చర్యలు అనుమానాస్పదంగా మారాయి. శనివారం పరీక్ష కేంద్రం సమీపం ...

నిజామాబాద్: 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్‌ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఈరోజు జరుగుతున్న 10వ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కేంద్రంలోని SFS స్కూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల ...

నిజామాబాద్‌లో 75 క్వింటాళ్ల PDS బియ్యం స్వాధీనం – టాస్క్ ఫోర్స్ ఆపరేషన్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడితో అక్రమ రవాణాను అడ్డుకున్నారు, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, ACP శ్రీనివాసరావు నేతృత్వంలో టాస్క్ ...

నిజామాబాద్, ఆర్మూర్ పట్టణాల్లో ఫుట్‌పాత్ అక్రమాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు నిజామాబాద్ నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు ...

చిరుత సంచారం: భయాందోళనకు గురవుతున్న గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న కాలువ పరిసరాల్లో చిరుత కనిపించడంతో స్థానికులు ...

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు – 168 మందిపై కేసులు.

|| దృశ్యం న్యూస్ || మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., తెలిపారు. గత మూడు రోజులలో 168 ...

చర్చి అక్రమ నిర్మాణం పై జిల్లా కలెక్టర్‌కు హిందూ సంఘాల మెమోరండం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామంలో రామాలయం వెనుక చర్చి ప్రాంగణంలో 50 అడుగుల ఎత్తుతో ఓ నిర్మాణాన్ని దేవ సహాయం అనే పాస్టరు చేపట్టారు. ...

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి ఓ వ్యక్తి మృతి.

|| దృశ్యం న్యూస్ || శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో 23 ఏళ్ల తెడ్డు శ్రీకాంత్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి ...