Nizamabad news

నిజామాబాద్, ఆర్మూర్ పట్టణాల్లో ఫుట్‌పాత్ అక్రమాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు నిజామాబాద్ నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు ...

చిరుత సంచారం: భయాందోళనకు గురవుతున్న గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న కాలువ పరిసరాల్లో చిరుత కనిపించడంతో స్థానికులు ...

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు – 168 మందిపై కేసులు.

|| దృశ్యం న్యూస్ || మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., తెలిపారు. గత మూడు రోజులలో 168 ...

చర్చి అక్రమ నిర్మాణం పై జిల్లా కలెక్టర్‌కు హిందూ సంఘాల మెమోరండం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామంలో రామాలయం వెనుక చర్చి ప్రాంగణంలో 50 అడుగుల ఎత్తుతో ఓ నిర్మాణాన్ని దేవ సహాయం అనే పాస్టరు చేపట్టారు. ...

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి ఓ వ్యక్తి మృతి.

|| దృశ్యం న్యూస్ || శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో 23 ఏళ్ల తెడ్డు శ్రీకాంత్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి ...

నిజామాబాద్: బెల్ట్ షాపుపై దాడి – 18,590/- రూపాయలు విలువైన మద్యం పట్టివేత.

|| దృశ్యం న్యూస్ || మంగళవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో బెల్ట్ షాపుపై పోలీసులు దాడి నిర్వహించారు. ఇది MLC ఎన్నికల కోడ్ ప్రకారం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఘటనగా గుర్తించబడింది. నిజామాబాద్ ...

నిజామాబాద్ : 1000 లీటర్ల కల్లు స్వాధీనం : నిర్వాహకుడు అరెస్టు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్ సింధు శర్మ ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు, మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠెశ్వర్ ప్రాంతంలో ఉన్న కల్లు ...

నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ : భారీగా నగదు, బంగారం, వెండి అపహరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. నీలం భాస్కర్ కుటుంబం శుక్రవారం బంధువుల వివాహ వేడుకకు హాజరు కావడానికి ...

2.5 లక్షల విలువైన పందులను దొంగతనంగా ఎత్తుకెళ్లిన దుండగులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో జరిగిన పందుల దొంగతనంపై బాధితుడు వనం సాయిలు న్యాయం కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బుధవారం ఉదయం బాధితుడు ...

జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక అయిన అభ్యర్థులను అభినందించిన ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రూర్బన్ ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక అయిన అభ్యర్థులను అభినందించారు. గత సెప్టెంబర్ నెలలో కరీంనగర్‌లో నిర్వహించిన అంపైర్ ...