Nizamabad news

నిజామాబాద్: బెల్ట్ షాపుపై దాడి – 18,590/- రూపాయలు విలువైన మద్యం పట్టివేత.

|| దృశ్యం న్యూస్ || మంగళవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో బెల్ట్ షాపుపై పోలీసులు దాడి నిర్వహించారు. ఇది MLC ఎన్నికల కోడ్ ప్రకారం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఘటనగా గుర్తించబడింది. నిజామాబాద్ ...

నిజామాబాద్ : 1000 లీటర్ల కల్లు స్వాధీనం : నిర్వాహకుడు అరెస్టు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్ సింధు శర్మ ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు, మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠెశ్వర్ ప్రాంతంలో ఉన్న కల్లు ...

నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ : భారీగా నగదు, బంగారం, వెండి అపహరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. నీలం భాస్కర్ కుటుంబం శుక్రవారం బంధువుల వివాహ వేడుకకు హాజరు కావడానికి ...

2.5 లక్షల విలువైన పందులను దొంగతనంగా ఎత్తుకెళ్లిన దుండగులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో జరిగిన పందుల దొంగతనంపై బాధితుడు వనం సాయిలు న్యాయం కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బుధవారం ఉదయం బాధితుడు ...

జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక అయిన అభ్యర్థులను అభినందించిన ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రూర్బన్ ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక అయిన అభ్యర్థులను అభినందించారు. గత సెప్టెంబర్ నెలలో కరీంనగర్‌లో నిర్వహించిన అంపైర్ ...

పాఠశాల వాహనంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న విద్యార్థులు: నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న యాజమాన్యం.

|| దృశ్యం న్యూస్ || పాఠశాల వాహనాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహన పరిమితికి మించి విద్యార్థులను తరలించడం, సీట్లలో అధిక సంఖ్యలో విద్యార్థులు కూర్చోవడం ...

ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెవెన్యూ శాఖ ప్రత్యేక బృందం ఇటీవల చేపట్టిన పెట్రోలింగ్ ...

మల్కాపూర్ గండి వద్ద రోడ్డు ప్రమాదం: యువకుడి మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోస్ర గ్రామానికి చెందిన యువకుడు గురువారం ఉదయం నిజామాబాద్ వెళ్లడానికి బైక్ పై ప్రయాణం ...

జాతీయ లోక్ అదాలత్ ద్వారా 174 సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం – పోలీస్ కమీషనర్ వెల్లడి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జాతీయ లోక్ అదాలత్ ద్వారా శనివారం సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం చేపట్టబడింది అని, ఈ సందర్భంగా ఇంచార్జీ పోలీస్ కమీషనర్ ...

విజయ డైరీ బిల్లులు తక్షణమే చెల్లించాలి: కేంద్రం ముందు రైతులు, నిర్వాహకులు ధర్నా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని విజయ పాల డైరీ నిర్వాహకులు రైతుల సహకారంతో ధర్నా చేపట్టారు. ప్రతిరోజూ చిన్న పిల్లల నుంచి ముసలివారికి సైతం పాలు ...