Nizamabad news

ఎడపల్లి మండలంలో అనుమతులు లేని వేచర్లలలో ప్లాట్ల విక్రయాలు – కొనుగోలుదారులకు అధికారుల హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపెట్ గ్రామ పరిధిలోని అలిసాగర్ రహదారి పక్కన “డాలర్ హిల్స్ రెసిడెన్షియల్ కాలనీ” పేరుతో అనుమతులు లేకుండా వెంచర్ యజమానులు ప్లాట్ల ...

వర్ని: నూతన రేషన్ కార్డుల పంపిణీ – ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామంలోని CCD ఫంక్షన్ హాల్‌లో వర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండలాల రేషన్ కార్డు లబ్ధిదారులకు నూతన ...

TGOs బోనాల కార్యక్రమంలో బోనమెత్తిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణంలో TGOs ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవ కార్యక్రమం ఓల్డ్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఆద్యంతం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా గౌరవనీయ పోలీస్ ...

నిజామాబాద్‌లో తెలంగాణ గవర్నర్ పర్యటన: బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ రోజు డిచ్పల్లి వద్ద గల తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ద్వితీయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ ...

సిరికొండ: ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి ఆకస్మిక పర్యటనకు వచ్చిన అదనపు కలెక్టర్ అంకిత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అలాగే ఇందిరమ్మ ఇల్లు ...

భార్య మరణం తాళలేక భర్త ఆత్మహత్య – వర్ని మండలంలో విషాదం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం వడ్డేపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అంబం గ్రామానికి చెందిన యువకుడు ఎరుకల పోశెట్టి (25) తన భార్య అనిత (వయస్సు 23) ...

విద్యుత్ షాక్‌తో కూలీ మృతి – లింగపూర్ గ్రామంలో విషాదం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం లింగపూర్ గ్రామ శివారులో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రోజువారీ కూలి రెంజర్ల పోశెట్టి (వయసు 40) విద్యుత్ స్థంభం పైకి ...

పారిశుధ్య కార్మికుల నిజాయితీకి ప్రశంసలు – చెత్తలో దొరికిన బంగారు గొలుసును బాధితురాలికి తిరిగి ఇచ్చిన ఉదంతం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలోని జూన్ 2వ తేదీన 24వ డివిజన్‌ ప్రాంతంలో ఉదయం చెత్తను ట్రాక్టర్లో లోడ్ చేస్తుండగా, పారిశుధ్య కార్మికులు ఇమామ్ మరియు జవాన్ కుమార్‌లకు రెండు ...

వర్ని మండలంలో విషాదం: ఈత నేర్చుకుంటుండగా బాలుడు మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు బర్దవాల్ తాన్ సింగ్ S/o రామ్ చంద్ గురువారం ఉదయం స్నేహితులతో కలిసి ...

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన శిక్ష: ఇద్దరికి 3 సంవత్సరాల జైలు శిక్ష.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మొదటి అదనపు జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఈ. సాయి శివ బుధవారం నాడు కీలక తీర్పు వెల్లడించారు. ప్రభుత్వ ...