Nizamabad news

భార్య మరణం తాళలేక భర్త ఆత్మహత్య – వర్ని మండలంలో విషాదం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం వడ్డేపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అంబం గ్రామానికి చెందిన యువకుడు ఎరుకల పోశెట్టి (25) తన భార్య అనిత (వయస్సు 23) ...

విద్యుత్ షాక్‌తో కూలీ మృతి – లింగపూర్ గ్రామంలో విషాదం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం లింగపూర్ గ్రామ శివారులో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రోజువారీ కూలి రెంజర్ల పోశెట్టి (వయసు 40) విద్యుత్ స్థంభం పైకి ...

పారిశుధ్య కార్మికుల నిజాయితీకి ప్రశంసలు – చెత్తలో దొరికిన బంగారు గొలుసును బాధితురాలికి తిరిగి ఇచ్చిన ఉదంతం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలోని జూన్ 2వ తేదీన 24వ డివిజన్‌ ప్రాంతంలో ఉదయం చెత్తను ట్రాక్టర్లో లోడ్ చేస్తుండగా, పారిశుధ్య కార్మికులు ఇమామ్ మరియు జవాన్ కుమార్‌లకు రెండు ...

వర్ని మండలంలో విషాదం: ఈత నేర్చుకుంటుండగా బాలుడు మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు బర్దవాల్ తాన్ సింగ్ S/o రామ్ చంద్ గురువారం ఉదయం స్నేహితులతో కలిసి ...

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన శిక్ష: ఇద్దరికి 3 సంవత్సరాల జైలు శిక్ష.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మొదటి అదనపు జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఈ. సాయి శివ బుధవారం నాడు కీలక తీర్పు వెల్లడించారు. ప్రభుత్వ ...

బోధన్ ఇసుక క్వారీల అక్రమాలపై కథనం: విలేకరులపై దుష్ప్రచారాన్ని ఖండించిన మీడియా ప్రతినిధులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మంజీర నది పరివాహక గ్రామాలు ఖండ్గావ్, సిద్ధపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక క్వారీ అక్రమాలపై స్థానికుల ద్వారా సమాచారం తెలియగా ఈ ...

పెన్షన్ అమలుపై బీజేపీ రాస్తారోకో – ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. కొత్త పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ ...

బోధన్‌లో ఘనంగా మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మహారాణా ప్రతాప్ 486వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయి ఆదర్శ యువతి సమాఖ్య ఆధ్వర్యం వహించింది. ముఖ్య అతిథిగా ...

నిజామాబాద్‌: అధిక వడ్డీ వసూలు చేసేవారిపై పోలీసుల మెరుపుదాడులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధిస్తున్న వ్యక్తులపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామున ...

ఆత్మహత్యకు ప్రయత్నిచిన యువకుడిని కాపాడిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల పరిధిలోని అఫంది ఫారం గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం ఓ యువకుడి ఆత్మహత్య ప్రయత్న ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ...