Nizamabad news

క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం నిజామాబాద్ జిల్లాకు గర్వకారణం: ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన క్రీడా మైదానాలు లేని పరిస్థితిలో కూడా, ఇందూరు క్రీడాకారులు తమ ప్రతిభ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారని ...

నిజామాబాద్‌కు నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక – రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కుటుంబానికి పరామర్శ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రానున్నారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన నేపథ్యంలో, ద్వాదశ ...

నిజామాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో RTI అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగర పాలక సంస్థలో సమాచార హక్కు చట్టం (RTI Act) వారోత్సవాల భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అదనపు కమిషనర్ ...

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలి : సీపీ పి. సాయి చైతన్య

|| దృశ్యం న్యూస్ || స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరగాలన్నారు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను ...

కాంగ్రెస్ నేతకు కఠిన కారాగార శిక్ష – 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించిన న్యాయస్థానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో మహిళా భద్రతకు సంబంధించిన కీలక కేసులో మహిళా కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. 2023 ఏప్రిల్ 14న రెంజల్ మండల కేంద్రంలో ...

ధర్పల్లి: కత్తెరపొట్ల కలకలం – చికిత్స పొందుతూ మహిళ మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన కోటగిరి దాసు, అదే కాలనీలో నివసించే మచ్చ లక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి దాడి ...

వర్ని తహసిల్దార్ సాయిలును సన్మానించిన కూనీపూర్ గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండల తహసిల్దార్ సాయిలు ఇటీవల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ తహసిల్దార్ అవార్డు అందుకున్నారు. సాయిలు సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ ...

ధర్పల్లి మండలంలో గణేష్ మండప నిర్వాహకులు – DJ యజమానులతో పోలీసుల సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ధర్పల్లి మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులు, DJ యజమానులతో ధర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఎస్సై కల్యాణి ...

ధర్పల్లి: వినాయక చవితి సందర్భంగా పోలీసు అధికారుల కఠిన హెచ్చరికలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. బిక్షపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐ బిక్షపతి మాట్లాడుతూ, ...

అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం కనుగొనబడింది. గురువారం ఉదయం చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని ...