Nizamabad news

అర్ధరాత్రి కారుకు నిప్పు పెట్టిన దుండగులు… ప్రజల్లో భయం – పోలీసులపై ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో మళ్లీ అగ్నికాండ కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి సబ్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన చెలిమిల రంజిత్‌కి చెందిన మహేంద్ర XUV ...

నిజామాబాద్ జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులుగా ధర్మపురి సంజయ్ ఘన ప్రమాణ స్వీకారం మహోత్సవం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రగతినగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులుగా ధర్మపురి సంజయ్ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించబడింది. జిల్లా వ్యాప్తంగా ...

నిబంధనలకు విరుద్ధంగా భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ నిర్వహణపై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ వద్ద ఉన్న భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ పలు శాఖల నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్నదని, ప్రధాన ...

ధర్పల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎం. కళ్యాణి ...

శ్రీ మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ – బోనం సమర్పించిన ఎమ్యెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణంలోని 19వ డివిజన్ కంటేశ్వర్‌లో శ్రీ మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి బోనాల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు ఇందూర్ శాసనసభ్యులు ...

వర్ని మండలంలో నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ – మాజీ ఎంఈఓపై కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రానికి గజ్జవరపు వీరవెణి (64) ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ ఎం ఈ ఓ పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి ...

నవిపేట్‌లో తలలేని మహిళ మృతదేహం కలకలం — పోలీసులు దర్యాప్తు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో ఘోర హత్య చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం బాసర ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ తలలేని ...

శంకరంపేట్ – డీజిల్ దొంగల గ్యాంగ్‌ను అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || డీజిల్ దొంగతనం చేస్తున్న ముగ్గురు నిందితులను శంకరంపేట్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అక్టోబర్ 29, 2025 మధ్యాహ్నం 12 గంటల సమయంలో చీలపల్లి బ్రిడ్జి వద్ద వాహన ...

బోధన్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం – మున్సిపల్ మహిళ కార్మికురాలు దుర్మరణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో బోధన్ మున్సిపాలిటీలో స్లీపర్‌గా విధులు నిర్వహిస్తున్న ...

నవిపేట్‌: సిల్వర్ మార్చంట్ షాప్‌లో భారీ చోరీ – పోలీసులు దర్యాప్తు కొనసాగింపు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలో దొంగలు హల్‌చల్ చేశారు. స్థానిక వైష్ణవి సిల్వర్ మార్చంట్ షాప్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. సీసీ కెమెరా ...