Nizamabad news
జానకంపేట్లో గంజాయి సేవికుల దౌర్జన్యాలు.. ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు మరియు గంజాయి వినియోగం రోజురోజుకు పెరుగుతున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ...
అదనపు కట్న వేధింపులు భరించలేక యువతి అనుమానాస్పద మృతి.. భర్త కుటుంబంపై కేసు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: మోస్రా గ్రామానికి చెందిన పిట్ల మోహన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన కుమార్తె కర్రోళ్ళ లక్షిత అలియాస్ కవిత (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ...
జానకంపేట్ పెట్రోల్ బంక్లో అనేక లోపాలు – వినియోగదారులకు తప్పని ఇబ్బందులు.
|| దృశ్యం న్యూస్ || ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన ప్రవీణ్ ఫిల్లింగ్ స్టేషన్లో నెలకొన్న సమస్యలు వాహనదారులు, వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ ...
ఉపాధి హామీ కూలిపై ఫీల్డ్ అసిస్టెంట్ దాడి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండలం, పోచారం గ్రామంలో ఉపాధి హామీ పనుల సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ మరియు కూలి మధ్య జరిగిన ఘర్షణ స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన ...
ధర్పల్లి: రేకులపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.. సెల్ టవర్ వద్ద శవం కలకలం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన కాత్రాజి రాజశేఖర్ (30) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ...
గోనె సంచిలో మహిళ శవం తరలింపు యత్నం – నిజామాబాద్ జిల్లాలో కలకలం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న మహిళ అనుమానాస్పద మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈరోజు ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని ...
మందుగుండు పేలుడు ఘటనలో ఆవు మృతి – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో చోటు చేసుకున్న మందుగుండు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. దుపల్లి గ్రామానికి చెందిన కారె సాయికుమార్కు ...
మహిళా ఎన్నికల అధికారుల భద్రత పట్ల నిర్లక్ష్యం – జిల్లా ఉన్నతాధికారుల వైఫల్యంపై విమర్శలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు విజయవంతంగా ముగిసినా, మహిళా ఎన్నికల అధికారులకు సరైన భద్రత కల్పించడంలో ఉన్నత ...












