తెలంగాణ

మండల విద్యాధికారి ఎస్. నీలకంఠం పాఠశాలల ఆకస్మిక తనిఖీ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ మండల విద్యాధికారి ఎస్. నీలకంఠం ఈరోజు మండలంలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. యుపిఎస్ శివాయిపల్లి, ఎంపీపీ ఎస్ వెంకటాపూర్, ఎంపీపీఎస్ వెంకటాపూర్ తండా, ఎంపీపీఎస్ ...

మెదక్ జిల్లాలో వేగంగా సాగుతోన్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో, దరఖాస్తుదారులు 25% రాయితీ అవకాశాన్ని సద్వినియోగం ...

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు రబ్బర్ బొల్లార్డ్స్ ఏర్పాటు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సాపూర్ నుండి మెదక్ వరకు ఉన్న బ్లాక్ స్పాట్స్ వద్ద రబ్బర్ బొల్లార్డ్స్ ఏర్పాటు ...

చిరుత సంచారం: భయాందోళనకు గురవుతున్న గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న కాలువ పరిసరాల్లో చిరుత కనిపించడంతో స్థానికులు ...

సిరికొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం సాయంత్రం సిరికొండ పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షించారు. సీపీ స్టేషన్‌లోని మొత్తం కార్యకలాపాలను సమీక్షించి, పోలీస్ స్టేషన్ పనితీరును, రిసెప్షన్ ...

ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైన శివ నూరి శోభన్ గౌడ్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ ప్రభుత్వం శివ నూరి శోభన్ గౌడ్‌ను సీనియర్ సివిల్ కోర్టు మరియు జూనియర్ సివిల్ కోర్టు మెదక్ నందు ప్రభుత్వం తరఫున వాదించేందుకు న్యాయవాదిగా నియమించింది. ...

ప్రజావాణిలో 56 దరఖాస్తులు: పరిష్కారానికి అధిక ప్రాధాన్యత– కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 56 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో ...

బ్యాంక్ గ్యారంటీలు వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ || సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ రైస్ మిల్లర్లు, బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఖరీఫ్ 2024-25, రబీ 2023-24 సీజన్‌లలో సిఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయడంపై సమీక్ష ...

రుద్రూర్ విద్యుత్ శాఖ అధికారులకు ఏఏఓ ఆఫీసర్ శివాజీ సూచనలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని విద్యుత్ శాఖ కన్స్యూమర్ ఆఫీసులో ఏఏఓ ఆఫీసర్ శివాజీ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఫీల్డ్ వర్క్‌కు ...

మెదక్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం – జిల్లా ఎస్‌.పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్‌.పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుండి వచ్చిన పిర్యాదులను ...