తెలంగాణ

మెదక్ జిల్లాలో అభివృద్ధి పనులు – ₹88 కోట్లతో మెరుగైన వృద్ధి | ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || – కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు ₹5.33 కోట్ల చెక్కుల పంపిణీ. – 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ భవన నిర్మాణం. – మెదక్‌లో సెంట్రల్ మెడికల్ స్టోర్ ...

సంగారెడ్డి జిల్లా గంగోజిపేటలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలంలోని గంగోజిపేట గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఘనంగా ప్రారంభించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ గ్రామ అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలను ...

మెదక్ కోర్టు భవనాల ఆస్తిపన్ను పూర్తిగా చెల్లింపు – జిల్లా జడ్జికి మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ కోర్టు భవనాలకు సంబంధించి 1.70 కోట్లు (1,70,42,046 రూపాయలు) ఆస్తిపన్ను బకాయిలను పూర్తిగా చెల్లించినందుకు జిల్లా జడ్జి లక్ష్మీ శారదకు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ...

మెదక్: తునికి శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవస్థానంలో జాతర బ్రహ్మోత్సవాలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన జాతర బ్రహ్మోత్సవాల్లో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. ...

మెదక్: పదవ తరగతి పరీక్షలు: కట్టుదిట్టమైన ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, 21 మార్చి నుండి ఏప్రిల్ 4 వరకు జరగబోయే పరీక్షలకు 68 ...

పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి – మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండల కేంద్రంలోని పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఓ ప్రకటనలో, చల్లటి నీరు, ...

మెదక్: విపత్తు సంసిద్ధతపై ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తిని రక్షించేందుకు ఆపదమిత్ర వాలంటీర్లు విపత్తు సంసిద్ధతపై అవగాహన పెంపొందించుకోవాలి అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ...

కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం: ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే బిల్లును ఆమోదించినందుకు, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతిపాదనలు పంపినందుకు సంతోషంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ ...

తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై హర్షం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెదక్ ...

మెదక్ జిల్లాలో SSC పరీక్షల కోసం 163 BNSS సెక్షన్ అమలు – జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || 21-03-2025 నుండి 04-04-2025 వరకు జరిగే (SSC) పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సందర్భంగా, జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం, మొత్తం ...