తెలంగాణ

మెదక్ భవిత కేంద్రానికి తిరిగి విద్యుత్ కనెక్షన్ – జిల్లా న్యాయ సేవా సంస్థ సహకారం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి P.లక్ష్మి శారద ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ మరియు ...

మెదక్ జిల్లాలో వరి పంటకు సమృద్ధిగా సాగునీరు – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కుల్చారం మండలం వరి గుంతం గ్రామం, కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామాల్లో రైతుల పొలాలను ...

పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పుట్టిన రోజు సందర్భంగా 7 అంబులెన్సుల కానుక.

|| దృశ్యం1 న్యూస్ || మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు తన పుట్టిన రోజు సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు 7 అంబులెన్సులను ప్రభుత్వ ఆసుపత్రులకు కానుకగా అందించారు. ...

మెదక్ జిల్లా ఎస్.పి. ప్రజావాణి కార్యక్రమంలో 15 ఫిర్యాదుల స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుండి 15 ...

ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్; జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల ...

సైకిల్ పై తనిఖీ నిర్వహించిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ – ఆర్టీసీ డీఎంకు సూచనలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ నుండి రామాయంపేట బస్టాండ్ వరకు సైకిల్‌పై ప్రయాణించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బస్టాండ్‌లో శుభ్రతను పరిశీలించి, ఆర్టీసీ డీఎంకు ...

బోధన్: పేరుకే బోధన్ జిల్లా హాస్పిటల్ – సమయానికి రాని వైద్యులు!

|| దృశ్యం న్యూస్ || బోధన్ ప్రభుత్వ హాస్పిటల్‌లో వైద్యుల నిర్లక్ష్య ధోరణిపై తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ...

మెదక్ – సిద్దిపేట్ హైవే: తొనిగండ్ల ఫారెస్ట్ బ్రిడ్జి పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారు వద్ద ఉన్న మెదక్-సిద్దిపేట్ నేషనల్ హైవే (N.H 765 DG) లోని 12 కిలోమీటర్ల బ్రిడ్జిని జిల్లా ...

నిజామాబాద్: 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్‌ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఈరోజు జరుగుతున్న 10వ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కేంద్రంలోని SFS స్కూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల ...

ఖరీఫ్ వరి కోతలపై సమీక్ష: హార్వెస్టర్ యజమానులకు సూచనలు: జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, పొలం పూర్తిగా కోత దశకు చేరుకున్న తర్వాతే యంత్రాలు వినియోగించాలన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో హార్వెస్టర్ వాహనాల యజమానులతో ...