తెలంగాణ

పదవ తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది: అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా లో 4వ రోజు పదవ తరగతి గణితం పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. జిల్లాలోని 68 పరీక్షా కేంద్రాల్లో ...

మెదక్ జిల్లాలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో మెదక్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం సందర్శించారు. ...

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా పరిశీలించారు. మీసేవ ...

మెదక్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలో ఓపీ రిజిస్టర్‌ను తనిఖీ చేసి ...

సంగారెడ్డి: వెండికోల్ గ్రామంలో సిసి రోడ్ల ప్రారంభోత్సవం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని వెండికోల్ గ్రామంలోని సిసి రోడ్లకు మంత్రి దామోదర్ రాజనర్సింహా 5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ...

దేవాలయ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు అవసరం: అసెంబ్లీలో ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ తీవ్రమైందని అన్నారు. 87235 ఎకరాల దేవాదాయ ...

మెదక్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్లు, ...

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గణపతి పదవీ విరమణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గణపతి పదవీ విరమణ సందర్భంగా సాయిబాలాజీ గార్డెన్‌లో గడ్డం శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ...

కలెక్టర్ రాహుల్ రాజ్ శివంపేట్ పర్యటన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శివంపేట్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) మరియు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు. ప్రభుత్వ దవాఖానల్లో ...

గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ మండలం కొంటూరు చెరువు వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగమ్మ తల్లి జాతరలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. ...