తెలంగాణ

మెదక్: విపత్తు సంసిద్ధతపై ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తిని రక్షించేందుకు ఆపదమిత్ర వాలంటీర్లు విపత్తు సంసిద్ధతపై అవగాహన పెంపొందించుకోవాలి అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ...

కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం: ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే బిల్లును ఆమోదించినందుకు, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతిపాదనలు పంపినందుకు సంతోషంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ ...

తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై హర్షం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెదక్ ...

మెదక్ జిల్లాలో SSC పరీక్షల కోసం 163 BNSS సెక్షన్ అమలు – జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || 21-03-2025 నుండి 04-04-2025 వరకు జరిగే (SSC) పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సందర్భంగా, జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం, మొత్తం ...

ఏడుపాయల వనదుర్గ మాత ఆలయంలో భక్తుల కోసం వేసవి ప్రత్యేక ఏర్పాట్లు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని సందర్శించారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు ...

నిజామాబాద్: పెండింగ్ ఆస్తి పన్ను వసూలు పై అధికారుల చర్యలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న వాణిజ్య దుకాణాలపై పెండింగ్ ఆస్తి పన్ను వసూలు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్, ఈఈ ...

రాత్రి వేళల్లో పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు – నిర్లక్ష్యంగా తిరిగే యువతకు కౌన్సిలింగ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ...

మెదక్: కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలంలో మంగళవారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందజేశారు. రాదేశ్యామ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెదక్ ...

నిజామాబాద్, ఆర్మూర్ పట్టణాల్లో ఫుట్‌పాత్ అక్రమాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు నిజామాబాద్ నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు ...

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి – కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ || ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ...