తెలంగాణ

మెదక్‌లో రెయిన్‌గేజ్ & AWS తనిఖీ – సంతృప్తికరంగా పని చేస్తున్న స్టేషన్లు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వర్షాకాలానికి ముందు రెయిన్‌గేజ్ స్టేషన్లు మరియు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (AWS) పనితీరును సిపిఓ బద్రీనాథ్ తనిఖీ చేశారు. తాసిల్దార్ కార్యాలయంలో తనిఖీ నిర్వహించి, ...

మెదక్: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ ...

దేశాయ్ పేట్ సొసైటీ ఉపాధ్యక్షుడు అంబర్ సింగ్ అకాల మృతి: అంత్యక్రియల్లో పోచారం శ్రీనివాసరెడ్డి.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం దేశాయ్ పేట్ సొసైటీ ఉపాధ్యక్షుడు అంబర్ సింగ్ నిన్న గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ...

మెదక్: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణపై జిల్లా కలెక్టర్ సమీక్ష.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) క్రమబద్ధీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ...

పదవ తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది: అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా లో 4వ రోజు పదవ తరగతి గణితం పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. జిల్లాలోని 68 పరీక్షా కేంద్రాల్లో ...

మెదక్ జిల్లాలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో మెదక్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం సందర్శించారు. ...

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా పరిశీలించారు. మీసేవ ...

మెదక్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలో ఓపీ రిజిస్టర్‌ను తనిఖీ చేసి ...

సంగారెడ్డి: వెండికోల్ గ్రామంలో సిసి రోడ్ల ప్రారంభోత్సవం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని వెండికోల్ గ్రామంలోని సిసి రోడ్లకు మంత్రి దామోదర్ రాజనర్సింహా 5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ...

దేవాలయ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు అవసరం: అసెంబ్లీలో ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ తీవ్రమైందని అన్నారు. 87235 ఎకరాల దేవాదాయ ...