తెలంగాణ
సిరికొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం సాయంత్రం సిరికొండ పోలీస్ స్టేషన్ను పర్యవేక్షించారు. సీపీ స్టేషన్లోని మొత్తం కార్యకలాపాలను సమీక్షించి, పోలీస్ స్టేషన్ పనితీరును, రిసెప్షన్ ...
ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైన శివ నూరి శోభన్ గౌడ్.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ ప్రభుత్వం శివ నూరి శోభన్ గౌడ్ను సీనియర్ సివిల్ కోర్టు మరియు జూనియర్ సివిల్ కోర్టు మెదక్ నందు ప్రభుత్వం తరఫున వాదించేందుకు న్యాయవాదిగా నియమించింది. ...
ప్రజావాణిలో 56 దరఖాస్తులు: పరిష్కారానికి అధిక ప్రాధాన్యత– కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 56 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో ...
బ్యాంక్ గ్యారంటీలు వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ నగేష్.
|| దృశ్యం న్యూస్ || సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ రైస్ మిల్లర్లు, బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఖరీఫ్ 2024-25, రబీ 2023-24 సీజన్లలో సిఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయడంపై సమీక్ష ...
రుద్రూర్ విద్యుత్ శాఖ అధికారులకు ఏఏఓ ఆఫీసర్ శివాజీ సూచనలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని విద్యుత్ శాఖ కన్స్యూమర్ ఆఫీసులో ఏఏఓ ఆఫీసర్ శివాజీ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఫీల్డ్ వర్క్కు ...
మెదక్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం – జిల్లా ఎస్.పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుండి వచ్చిన పిర్యాదులను ...
మెదక్ జిల్లా బిజెపి కార్యాలయంలో “ఒకే దేశం – ఒకే ఎన్నిక” వర్క్ షాప్ – వాల్దస్ మల్లేష్ గౌడ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వాల్దస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో “ఒకే దేశం – ఒకే ఎన్నిక” (ONOE) వర్క్ షాప్ నిర్వహించారు. ఈ ...
బోధన్ రూరల్ CI పై క్రమశిక్షణ చర్యలు – ఛార్జ్ మెమో జారీ చేసిన పోలీస్ కమిషనర్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ విజయ్ బాబు పై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట శ్రీ లక్ష్మీ ...
కుర్నపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ (AI) తరగతులను ప్రారంభించిన ఎంఈఓ గాలప్ప.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, కుర్నపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (MPPS)లో ఈ రోజు నుండి కృత్రిమ మేధ (AI) తరగతులు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమం ...
మట్టి స్నానాలు: ప్రజలందరికీ ఆహ్వానం – ఆరోగ్యానికి అద్భుతమైన అవకాశం.
|| దృశ్యం న్యూస్ || పతాంజలి యోగ సొసైటీ తానాకలన్ ఆధ్వర్యంలో 16-03-2025 ఆదివారం ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద మట్టి స్నానం ...















