
Drushyam Desk
ధర్పల్లి: శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గల్ఫ్ యువకుల ఆర్థిక సహాయం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మద్దుల్ తాండ గ₹గ్రామంలో గల శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గల్ఫ్ దేశాల్లో ఉన్న యువకులు ₹51,016 చందాగా అందజేశారు. ...
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై దాడి – కేసు నమోదు.
|| దృశ్యం న్యూస్ || ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై దాడికి సంబంధించిన ఘటన ఎడపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు ప్రయనిస్తుండగా ...
రాజీవ్ యువ వికాసం పథకం: యువతకు స్వయం ఉపాధి అవకాశాలు.
|| దృశ్యం న్యూస్ || హవేలీ ఘన్పూర్ మండలంలో రాజీవ్ యువ వికాసం పథకం సమర్థవంతంగా అమలుకు దిశగా ముందుకు సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం మీసేవ సెంటర్లో ...
మెదక్ జిల్లాలో షీటీమ్స్ భరోసా – మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో షీటీమ్స్ మహిళలు, బాలికలు, విద్యార్థినులకు భరోసా కల్పిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మౌనం వీడి, వేధింపుల నుండి బయటపడండి అంటూ మెదక్ జిల్లా ఎస్.పి. ...
తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలి: నీలం మధు.
|| దృశ్యం న్యూస్ || విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తన ...
ఉగాది సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్, వారి కుటుంబ సమేతంగా ఏడుపాయల వనదుర్గ అమ్మవారి దర్శనం.
|| దృశ్యం న్యూస్ || ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఆదివారం ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో, పూర్ణకుంభంతో కలెక్టర్ ...
మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ మీరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఉగాది కొత్త ...















