
Drushyam Desk
నిజామాబాద్: అధిక వడ్డీ వసూలు చేసేవారిపై పోలీసుల మెరుపుదాడులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధిస్తున్న వ్యక్తులపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామున ...
ఆత్మహత్యకు ప్రయత్నిచిన యువకుడిని కాపాడిన పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల పరిధిలోని అఫంది ఫారం గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం ఓ యువకుడి ఆత్మహత్య ప్రయత్న ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ...
విద్యార్థిని చితకబాదిన ప్రైవేట్ పాఠశాల టీచర్ – తల్లిదండ్రుల ఆందోళన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని శక్కర్నగర్లో ఉన్న వాణి విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థి అరవ్ సింగ్పై టీచర్ స్వప్న దాడి చేసిన ఘటన ...
పలు సమస్యలపై తహశీల్ధార్ కార్యాలయంలో ఫిర్యాదు : నాలుగు నెలలు గడుస్తున్నా స్పందించని అధికారులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులలో గల మా శారదా సాయి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ మరియు సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ లపై ఎడపల్లి మండల ...
రుద్రుర్: అంబం (ఆర్) గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఏర్పాటుచేశారు. సంఘం అధ్యక్షుడిగా గంగలి రాములు ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా రాములు ...
అష్టముఖీ పుష్కరిణిలో అశుభ్రమైన నీరు – అధికారులపై అసహనం వ్యక్తం చేసిన భక్తులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, జానకంపేట్ గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న అష్టముఖీ పుష్కరిణి (కోనేరు)లోని నీరు అశుభ్రంగా ఉండటంతో ...
పంట కాలువలో మహిళ మృతదేహం – దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మీ (35) ఏప్రిల్ 1, 2025 సాయంత్రం నిజామాబాద్ వెళ్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లింది అని, అయితే ...















