Drushyam Desk

ఎడపల్లిలో రోడ్డు ప్రమాదం – బైక్ సవారీదారుడు మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బుధవారం ఉదయం దురదృష్టకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎడపల్లి పోలీస్ స్టేషన్లో చాపరల రాజశేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ...

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన శిక్ష: ఇద్దరికి 3 సంవత్సరాల జైలు శిక్ష.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మొదటి అదనపు జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఈ. సాయి శివ బుధవారం నాడు కీలక తీర్పు వెల్లడించారు. ప్రభుత్వ ...

బోధన్ ఇసుక క్వారీల అక్రమాలపై కథనం: విలేకరులపై దుష్ప్రచారాన్ని ఖండించిన మీడియా ప్రతినిధులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మంజీర నది పరివాహక గ్రామాలు ఖండ్గావ్, సిద్ధపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక క్వారీ అక్రమాలపై స్థానికుల ద్వారా సమాచారం తెలియగా ఈ ...

ఎడపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు అక్కడికక్కడే మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఎడపల్లి మండల కేంద్రంలోని మంగల్పాహాడ్ చౌరస్తాలో జరిగిన ప్రమాదంలో దేగం నాగమణి ...

ఎడపల్లి మండల కార్యాలయాల్లో ఎమ్యెల్యే ఆకస్మిక తనిఖీ: అధికారుల గైర్హాజరుపై చర్యలు తప్పవు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ (ఎంపిడిఓ) మరియు తహశీల్ధార్ కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీ ...

పెన్షన్ అమలుపై బీజేపీ రాస్తారోకో – ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. కొత్త పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ ...

బోధన్‌లో ఘనంగా మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మహారాణా ప్రతాప్ 486వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయి ఆదర్శ యువతి సమాఖ్య ఆధ్వర్యం వహించింది. ముఖ్య అతిథిగా ...

ఆపరేషన్ సింధూరం: ఉగ్రవాదులపై భారత్ సైన్యం ఘన విజయం.

|| దృశ్యం న్యూస్ || భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపధ్యంలో, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూరం దేశం పట్ల భక్తి, ధైర్యానికి నిదర్శనం అని, ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ ...

ఇసుక అక్రమ రవాణాపై అధికారుల మౌనం – అక్రమాలను నిలువరిచకపోతే పాలకులకు తగిన మూల్యం తప్పదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మంజీర నది పరిసర గ్రామాలైన మందర్నా, సిద్ధపూర్, ఖండ్గాం ప్రాంతాల నుంచి గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ...

చక్రియాల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని చక్రియాల్ గ్రామంలో ప్రభుత్వం మద్దతు ధర కలిగిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ...