
Drushyam Desk
భార్య మరణం తాళలేక భర్త ఆత్మహత్య – వర్ని మండలంలో విషాదం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం వడ్డేపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అంబం గ్రామానికి చెందిన యువకుడు ఎరుకల పోశెట్టి (25) తన భార్య అనిత (వయస్సు 23) ...
ధర్పల్లి: ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులచే ఈరోజు ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ మరియు సీట్ ...
విద్యుత్ షాక్తో కూలీ మృతి – లింగపూర్ గ్రామంలో విషాదం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం లింగపూర్ గ్రామ శివారులో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రోజువారీ కూలి రెంజర్ల పోశెట్టి (వయసు 40) విద్యుత్ స్థంభం పైకి ...
గోంగ్లూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోంగ్లూర్ గ్రామంలో ఈరోజు పేదల ఆవాస కల నెరవేర్చే దిశగా రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ...
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి – రుద్రూర్ మండలంలో చోటుచేసుకున్న ఘటన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామానికి వెళ్లే మార్గంలో బుధవారం ఉదయం అనుమానాస్పదంగా మృతిచెందిన వ్యక్తి మృతదేహం కన్పించడంతో కలకలం సృష్టించింది. రుద్రూర్ గ్రామానికి ...
అప్పుల బాదతో ఉరివేసుకొని మృతి చెందిన యువకుడు.
||దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర గ్రామానికి చెందిన వ్యక్తి అప్పుల బాదతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కమ్మరి సతీష్ (40) అనే వ్యక్తి సోమవారం రాత్రి 11 ...
వర్ని: మోస్ర గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం – 69 వాహనాలు సీజ్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ నాయకత్వంలో వర్ని మండలం, మోస్ర గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించబడింది. ...
తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబం అదృశ్యం – సాటాపూర్ గ్రామంలో ఆందోళన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన మెగావత్ మోహన్ కుటుంబం జూన్ 14న తిరుపతి శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. అయితే జూన్ 17న తిరుగు ...















