Drushyam Desk

ధర్పల్లి: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక బహుమతులు అందజేసిన మాజీ విద్యార్థి మూత రాజ్ కుమార్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-2002 బ్యాచ్‌కు చెందిన మాజీ విద్యార్థి మూత రాజ్ కుమార్, ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ...

ఘోర రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి, మహిళకు తీవ్రగాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ధూపల్లి గేట్ వద్ద, నిజామాబాద్ – బోధన్ ప్రధాన రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మహిళకు ...

సిరికొండ ఎస్సైగా మామిడి కళ్యాణి బాధ్యతల స్వీకరణ – చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం నాడు మామిడి కళ్యాణి ఎస్సైగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతలు ...

మోడల్ స్కూల్ వసతి గృహంలో మౌలిక సదుపాయాల కొరత: అధికారులకు తెలంగాణ జాగృతి వినతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహంలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలపై తెలంగాణ జాగృతి నాయకులు అధికారులకు వినతిపత్రం అందించారు. ...

చిన్నారుల చేతులతో భలే భలే రుచుల ఆహార పదార్థాలు – హొవార్డ్ పాఠశాలలో చిన్నారులకు కుఖరి కాంపిటేషన్‌.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ రోడ్‌లోని రోటరీ నగర్‌లో గల హొవార్డ్ పాఠశాలలో చిట్టి చేతులు, భలే భలే రుచులు” పేరుతో ప్రత్యేక కుఖరి కాంపిటేషన్‌ను నిర్వహించారు. ఈ ...

ఎడపల్లి మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణా పట్టివేత – ఇద్దరు అరెస్టు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో ఈరోజు ఉదయం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహింస్తున్న సమయంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని గుర్తించారు. బోధన్ నుండి నిజామాబాద్ ...

చర్యల్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఫిల్మ్ నగర్ ఎస్సై రాజేష్ గౌడ్ దుర్మరణం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చర్యల్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిల్మ్ నగర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజేష్ గౌడ్ ఈ ప్రమాదంలో ...

వర్ని మండలంలో కాంగ్రెస్ నాయకుల పత్రికా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. రేపు హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరగబోయే తెలంగాణ ...

ధర్పల్లిలో ఘనంగా జాతీయ డాక్టర్స్ డే వేడుక నిర్వహణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ డాక్టర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న సూపరిండెంట్ డాక్టర్ శివ శంకర్ ...

వర్ని: అనుమానాస్పద స్థితిలో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాంపల్లి రాములు (వయసు 53) తండ్రి వృత్తి: ఫీల్డ్ ...