
Drushyam Desk
ధర్పల్లి ఎస్ఐ కళ్యాణిని ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్ స్టేషన్కు కొత్తగా నియమితులైన ఎస్ఐ కళ్యాణిని బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కళ్యాణి మాట్లాడుతూ ...
ధర్పల్లి: 24 గంటల్లో చోరీ కేసులు చేధించిన పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హొన్నాజీపేట్ గ్రామంలో రెండు దొంగతన ఘటనలు చోటుచేసుకున్నాయి. వీర హనుమాన్ దేవాలయ హుండీ తాళం పగలగొట్టి నగదు దోచుకున్న ఘటనపై ఫిర్యాదుదారుడు ...
బోధన్, ఎడపల్లి, రెంజల్ ప్రాంతాలలో ఈరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం, రూరల్ ప్రాంతం, అలాగే రెంజల్, ఎడపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఈరోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు ...
వ్యవసాయ భూముల దారి సమస్యకు పరిష్కారం – అధికారుల చొరవపై రైతుల హర్షం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో సర్వే నంబర్ 17 లో పెట్రోల్ బంక్ పక్కన ప్రహరీ గోడ నిర్మాణం వల్ల స్థానిక నివాస గృహాలు ...
పింఛన్ డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన కొడుకు – నిజామాబాద్ జిల్లాలో దారుణం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మక్కపల్లి సాయవ్వ (వయస్సు 57), అనే మహిళను ఆమె స్వంత కొడుకు సాయిలు పింఛన్ ...
కులగణన డేటా ఎంట్రీకి పని చేసినా పారితోషికం అందని ఆపరేటర్లు – అధికారులు స్పందించడం లేదు.
|| దృశ్యం న్యూస్ || గత నవంబర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన కార్యక్రమంలో ఆన్లైన్ కంప్యూటర్ డేటా ఎంట్రీకి పని చేసిన ప్రైవేట్ ఆపరేటర్లకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ...
సిరికొండ పోలీస్ స్టేషన్కు నూతన ఎస్ఐగా రామకృష్ణ బాధ్యతల స్వీకరణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్కు నూతనంగా నియమితులైన ఎస్ఐ రామకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్సై ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని, ...
సిరికొండ: ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి ఆకస్మిక పర్యటనకు వచ్చిన అదనపు కలెక్టర్ అంకిత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అలాగే ఇందిరమ్మ ఇల్లు ...
ధర్పల్లి పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా మామిడి కళ్యాణి – ఒక్కరోజు వ్యవధిలో సిరికొండ నుండి ధర్పల్లికి మార్పు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా మామిడి కళ్యాణి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఆదివారం సిరికొండలో ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఆమె, ...















