
Drushyam Desk
ధర్పల్లిలో సాగునీటి కొరతపై భాజపా ఆందోళన – తాహసిల్దార్కు వినతి పత్రం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో సాగునీటి తీవ్ర కొరతతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం భాజపా జిల్లా ...
ధర్పల్లి: స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి – భాజపా కార్యకర్తల సమావేశం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (భాజపా) మండల స్థాయి కార్యకర్తల సమావేశం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమైంది. ...
కేజీవీపీ బాలికల పాఠశాల చుట్టూ ప్రమాదకర డ్రైనేజీ – నిర్వాహకుల నిర్లక్ష్యం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాల హాస్టల్ పరిసరాల్లో ఉన్న డ్రైనేజీ తీవ్రంగా ప్రమాదకరంగా మారింది. విద్యార్థులు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు లోనవుతుండగా, సంబంధిత ...
ధర్పల్లిలో నిత్య బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ రాక – భక్తుల్లో ఉత్సాహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం హొనాజిపేట్ గ్రామంలోని పవిత్ర రామన్న పాదాలు (రామగిరి పాదాలు) ఆలయానికి నిత్య బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ దర్శన నిమిత్తం మంగళవారం రానున్నారు. ...
ధర్పల్లిలో నూతన ఎంపీడీవో లక్ష్మారెడ్డికి ఘన సన్మానం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలానికి ఇటీవలే ఇంచార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డిని శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ ...
హొవార్డ్ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన బోనాల వేడుకలు
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ సంస్కృతి ప్రతీకగా బోనాల పండుగను ఘనంగా జరిపిన హొవార్డ్ విద్యాసంస్థ. నిజామాబాద్ పట్టణంలోని న్యాల్కల్ రోడ్, రోటరీ నగర్లోని హొవార్డ్ పాఠశాలలో బోనాల వేడుకలు అత్యంత ...
బాన్సువాడలో 66 మంది CMRF లబ్ధిదారులకు రూ. 23.25 లక్షల చెక్కుల పంపిణీ.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం రూ. 23,25,500/-ను బాన్సువాడ నియోజకవర్గంలోని 66 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ...
ప్రైవేట్ ఫైనాన్స్ దురాగతాలు: సామాన్యులపై దోపిడీకి ఉక్కుపాదం.
|| దృశ్యం న్యూస్ || ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దుర్మార్గాలు మితిమీరిపోయాయి. కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఫైనాన్సులు సామాన్యులపై ఉక్కుపాదం వేస్తున్నాయి. ఆర్బీఐ అనుమతుల పేరిట అమాయకులను ...
గుడి తండాలో శోభాయమానంగా తీజ్ పండుగ వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని గుడి తండాలో గురువారం తీజ్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా తీజ్ ...















