Drushyam Desk

ధర్పల్లిలో వీధి కుక్కల స్వైర విహారం – 12 మందికి గాయాలు, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో వీధి కుక్కల విహారం భయాందోళనకు గురిచేస్తోంది. పిచ్చికుక్క దాడిలో 12 మంది గ్రామస్థులు గాయపడగా, వారిలో ఇద్దరు చిన్నారులు వరుణ్, హర్షిత్‌కు ...

త్రివేణి సంగమం వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద ఉన్న ప్రసిద్ధ త్రివేణి సంగమం ఘాట్ వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. ...

వృద్ధురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం సాయంత్రం పోలీస్ క్యాంప్ కార్యాలయం వద్ద వృద్ధురాలు యాదమ్మ తన గోడును చెప్పేందుకు ఎదురు చూస్తుండగా, కార్యాలయానికి వస్తున్న ...

పారిశుధ్య కార్మికుల నిజాయితీకి ప్రశంసలు – చెత్తలో దొరికిన బంగారు గొలుసును బాధితురాలికి తిరిగి ఇచ్చిన ఉదంతం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలోని జూన్ 2వ తేదీన 24వ డివిజన్‌ ప్రాంతంలో ఉదయం చెత్తను ట్రాక్టర్లో లోడ్ చేస్తుండగా, పారిశుధ్య కార్మికులు ఇమామ్ మరియు జవాన్ కుమార్‌లకు రెండు ...

సఖి సెంటర్‌ సందర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య IPS సఖి సెంటర్ ని సందర్శించారు. షెల్టర్‌లో నివసిస్తున్న బాధిత మహిళలతో కమిషనర్ వ్యక్తిగతంగా మాట్లాడి వారి ...

13 మంది VDC సభ్యులకు 5 సంవత్సరాల జైలు శిక్ష – చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే శిక్ష అనివార్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా: గ్రామ అభివృద్ధి కమిటీల (VDC) పేరుతో చట్టాన్ని ఉల్లంఘించే వారి ఆగడాలకు ఇక చరమగీతం పలికేలా నిజామాబాద్ పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లా ...

నిజాంసాగర్ D-46 కెనాల్ ఆక్రమణపై దుబ్బతండా వాసుల ఆవేదన – సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం దుబ్బతండా గ్రామ పరిసరాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిజాంసాగర్ D-46 కెనాల్ పై జరుగుతున్న ఆక్రమణలను ...

అభయహస్తం ఫౌండేషన్ ప్రతినిధి బర్ల మధుకర్ కు ఘన సన్మానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఉమ్మడి కోటగిరి మండలంలో 2024-2025 సంవత్సరంలో అభయహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 16 గ్రామాల్లో 18 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, దాదాపు 2600 మంది ...

వర్ని మండలంలో విషాదం: ఈత నేర్చుకుంటుండగా బాలుడు మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు బర్దవాల్ తాన్ సింగ్ S/o రామ్ చంద్ గురువారం ఉదయం స్నేహితులతో కలిసి ...

ఆవులకు మత్తు మందు ఇచ్చి దొంగిలిస్తున్న ముఠా అరెస్టు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ కమిషనరేట్‌ పరిధిలో ఆవులకు మత్తు మందు ఇంజక్షన్లు ఇస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కమీషనర్ పి. సాయి ...