Drushyam Desk

మెదక్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వై. పద్మ దేవేందర్ రెడ్డి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ ...

పది పరీక్షల కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘం నేత అనుమానాస్పద చర్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేత చర్యలు అనుమానాస్పదంగా మారాయి. శనివారం పరీక్ష కేంద్రం సమీపం ...

పది పరీక్షలలో ఉపాధ్యాయ సంఘం నేత అనుమానాస్పద చర్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేత చర్యలు అనుమానాస్పదంగా మారాయి. శనివారం పరీక్ష కేంద్రం సమీపం ...

ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మెదక్ జిల్లా ఎస్పీ – మత సామరస్యానికి పిలుపు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ...

ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా జిల్లా వాసులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ...

వర్ని: తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి ...

మెదక్: రాష్ట్రంలోనే మెరుగైన వైద్య సేవలలో ఆదర్శం – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా వైద్య సేవల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి, కౌడిపల్లి ...

సంగారెడ్డి: సుల్తాన్పూర్ జెఎన్టియులో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || సుల్తాన్పూర్ గ్రామంలోని జయంతి కళాశాలలో 15 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ను **రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల ...

చౌటకూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || చౌటకూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నత్తి ...

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రీసెర్చ్ మెథడాలజీపై ప్రత్యేక కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (IPE), హైదరాబాద్ సంయుక్తంగా “ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్ మెథడాలజీ ఇన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రైటింగ్” ...