Drushyam Desk

రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్రలో పాల్గొన్న కొట్నక్ తిరుపతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపట్టిన పాదయాత్రలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ & ...

పంట కాలువలో మహిళ మృతదేహం – దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మీ (35) ఏప్రిల్ 1, 2025 సాయంత్రం నిజామాబాద్ వెళ్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లింది అని, అయితే ...

ధర్పల్లి: శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గల్ఫ్ యువకుల ఆర్థిక సహాయం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మద్దుల్ తాండ గ₹గ్రామంలో గల శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గల్ఫ్ దేశాల్లో ఉన్న యువకులు ₹51,016 చందాగా అందజేశారు. ...

చక్రియాల్ గ్రామంలో ఘనంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం అమలులో కీలక ముందడుగు పడింది. చౌట్కూర్ మండలం చక్రియాల్ గ్రామంలో మంగళవారం ఈ పథకాన్ని ఘనంగా ...

ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి – కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడికి సంబంధించిన ఘటన ఎడపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు ప్రయనిస్తుండగా ...

రాజీవ్ యువ వికాసం పథకం: యువతకు స్వయం ఉపాధి అవకాశాలు.

|| దృశ్యం న్యూస్ || హవేలీ ఘన్పూర్ మండలంలో రాజీవ్ యువ వికాసం పథకం సమర్థవంతంగా అమలుకు దిశగా ముందుకు సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం మీసేవ సెంటర్లో ...

మెదక్ జిల్లాలో షీటీమ్స్ భరోసా – మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో షీటీమ్స్ మహిళలు, బాలికలు, విద్యార్థినులకు భరోసా కల్పిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మౌనం వీడి, వేధింపుల నుండి బయటపడండి అంటూ మెదక్ జిల్లా ఎస్‌.పి‌. ...

బొంగులూరు గ్రామంలో ఘనంగా రంజాన్ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, పుల్కల్ మండలంలోని బొంగులూరు గ్రామంలో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు (రోజా) పాటించిన తర్వాత, ...

రుద్రుర్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండల కేంద్రంలో ఈ రోజు రంజాన్ పండుగను ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. రంజాన్ మాసం ముగిసిన నేపథ్యంలో ఈగ్ధ వద్ద నమాజ్‌కు ప్రత్యేక ...

తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలి: నీలం మధు.

|| దృశ్యం న్యూస్ || విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తన ...