Drushyam Desk

నిజామాబాద్‌: చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో గుర్తు తెలియని చిన్నారి మృతదేహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణంలోని శుక్రవారం సాయంత్రం పాలిటెక్నిక్ ప్రహరీ గోడ పక్కన ఓ చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో రెండు సంవత్సరాల చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో స్థానికుల్లో తీవ్ర ...

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. కొన్ని పాఠశాలలు వేసవి సెలవుల్లో ఒంటి పుట బదులుగా ...

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు. “సివిల్ రైట్స్ డే” అమలు చేస్తూ, బాధితులకు ...

నో హెల్మెట్ నో ఎంట్రీ – మెదక్ ఆర్డీవో రమాదేవి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రామాయంపేట తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సూచనల మేరకు “నో హెల్మెట్ నో ఎంట్రీ” ప్రచారాన్ని ప్రారంభించారు. మెదక్ ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ, రామాయంపేటలో ...

నూతనంగా భాద్యతలు స్వీకరించిన ఎమ్మార్వోను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

|| దృశ్యం న్యూస్ || పిట్లం మండల తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వోకు జుక్కల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ...

బోధన్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వ్యక్తులకు జైలుశిక్ష.

|| దృశ్యం న్యూస్ || 2018 శాసనసభ ఎన్నికల సమయంలో బోధన్ నియోజకవర్గంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోలీసులపై, ప్రజలపై కొందరు దురుసుగా ప్రవర్తిస్తూ, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను అటకాయించారు. దీనిపై ...

వర్నిలో టాస్క్ ఫోర్స్ పేకాట స్థావరంపై దాడి, 10 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డీసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య, ...

అస్తి పన్ను బకాయిలపై 90% వడ్డీ మాఫీ – వన్ టైమ్ స్కిం: నగరపాలక కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగర ప్రజలకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. OTS వన్ టైమ్ స్కీమ్ ప్రకారం, GO Rt No. 154, ( 25.03.2025 ) ద్వారా ...

ఆస్తిపన్ను వడ్డీపై 90% మాఫీ – రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రస్తావించడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఎమ్మెల్యే ధన్ పాల్ చేసిన మున్సిపల్ కార్పొరేషన్లకు వన్ ...

మెదక్‌లో రెయిన్‌గేజ్ & AWS తనిఖీ – సంతృప్తికరంగా పని చేస్తున్న స్టేషన్లు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వర్షాకాలానికి ముందు రెయిన్‌గేజ్ స్టేషన్లు మరియు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (AWS) పనితీరును సిపిఓ బద్రీనాథ్ తనిఖీ చేశారు. తాసిల్దార్ కార్యాలయంలో తనిఖీ నిర్వహించి, ...