Telangana politics
మెదక్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం – కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్లో, ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ బిజెపి అధ్యక్షులు ...
కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థి నరేందర్ రెడ్డి మద్దతుగా బాన్సువాడ పట్టణములో కీలక సమావేశం.
|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ పట్టణ శివారులోని SMB ఫంక్షన్ హాల్లో ఉమ్మడి నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రుల MLC ఎన్నికల సందర్భంగా ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ ...
బాన్సువాడ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ ...
మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు సన్నాహక సమావేశం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు, బాలాజీ గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల ...
కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి నిర్లక్ష్యం : బీజేపీ ప్రభుత్వ విధానాలపై విమర్శ.
|| దృశ్యం న్యూస్ || కేంద్ర బడ్జెట్ 2025 లో దేశ విద్యారంగానికి మోడీ ప్రభుత్వం మొండిచేయి చూపిందని నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ అన్నారు. బడ్జెట్ ...
ఆక్రమంగా పొందిన ఎంబీబీఎస్ అడ్మిషన్ రద్దు చేయాలని ఏసీబీకి ఫిర్యాదు.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండల వైస్ ఎంపీపీ కూతురుకు 2019-2020 MBBS/BDS అడ్మిషన్లకు కాంపిటెంట్ అథారిటీ కోటా కేటాయింపుల క్రింద EWS రిజర్వేషన్ ద్వారా నిజామాబాద్ మెడికల్ ...
జిల్లా అధ్యక్షురాలు అరుణతార సమక్షంలో : NRI కోనేరు శశాంక్ బిజెపిలో చేరిక.
|| దృశ్యం న్యూస్ || భారత ప్రధాని నరేంద్ర మోడీ యొక్క దృఢమైన పాలనకు ఆకర్షితులై, కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, భారతీయ జనతా పార్టీ (భాజపా) ...
యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు విజయవంతం చెయ్యండి.
|| దృశ్యం న్యూస్ || భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిజామాబాద్ ...
మారింది పాలకులే మాత్రమే – పాలన కాదు : దినేష్ కులచారి.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఏడాది పాలన పై తీవ్రమైన విమర్శలు చేసారు భారతీయ జనతా పార్టీ (భాజపా) జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి. ...















తెలంగాణలో “కేసిఆర్” పై టీడీపీ నాయకుల మండిపాటు : చంద్రబాబు అంటే నీకు ఎందుకంత భయం.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై సంబంధిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నాయకుడు బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ ...