Telangana politics
దేశాయ్ పేట్ సొసైటీ ఉపాధ్యక్షుడు అంబర్ సింగ్ అకాల మృతి: అంత్యక్రియల్లో పోచారం శ్రీనివాసరెడ్డి.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం దేశాయ్ పేట్ సొసైటీ ఉపాధ్యక్షుడు అంబర్ సింగ్ నిన్న గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ...
మెదక్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్లు, ...
పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పుట్టిన రోజు సందర్భంగా 7 అంబులెన్సుల కానుక.
|| దృశ్యం1 న్యూస్ || మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు తన పుట్టిన రోజు సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు 7 అంబులెన్సులను ప్రభుత్వ ఆసుపత్రులకు కానుకగా అందించారు. ...
మెదక్: తునికి శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవస్థానంలో జాతర బ్రహ్మోత్సవాలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన జాతర బ్రహ్మోత్సవాల్లో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. ...
కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం: ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.
|| దృశ్యం న్యూస్ || రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే బిల్లును ఆమోదించినందుకు, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతిపాదనలు పంపినందుకు సంతోషంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ ...
రుద్రుర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత ఘనంగా జన్మదిన వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రుర్ మండల కేంద్రంలోని బస్టాండు ప్రాంగణంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి, కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి ...
మెదక్లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గానికి శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసింది అని, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి ...
అర్హత చూసుకొని మాట్లాడు అని ఎంపీ అరవింద్ ను హెచ్చరించిన యువజన కాంగ్రెస్ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహేందర్ తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే ...
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ నేతల ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ...















