Telangana politics

మెదక్: దాదిగూడెంకు నూతన మత్స్యసహకార సంఘం ఏర్పాటు – నీలం మధుకు సత్కారం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా దాదిగూడెం మత్స్యకారులకు ఘన విజయం సాధించారు, సమర్థంగా నడిపించిన పోరాట ఫలితంగా, దాదిగూడెంకు నూతన మత్స్యసహకార సంఘం ఏర్పడింది. ఈ సంఘం ఏర్పాటులో ముఖ్యపాత్ర ...

సంగారెడ్డి: మీనాక్షి నటరాజ్ పాదయాత్ర ఏర్పాట్లపై మంత్రి దామోదర్ రాజా నరసింహ సమీక్ష.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం నుంచి జోగిపేట వరకు జరగబోయే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ పాదయాత్రకు సంబంధించి రహదారి పరిసరాలు, భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర ...

ధర్పల్లి: ఎరువుల గిడ్డంగి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు సొసైటీ పరిధిలోని మైలారం గ్రామంలో బుధవారం నాడు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న ఎరువుల గిడ్డంగి భవనానికి శంకుస్థాపన ...

ధర్పల్లి ఎస్‌ఐ కళ్యాణిని ఘనంగా సన్మానించిన బీఆర్‌ఎస్ నాయకులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్ స్టేషన్‌కు కొత్తగా నియమితులైన ఎస్‌ఐ కళ్యాణిని బీఆర్‌ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ కళ్యాణి మాట్లాడుతూ ...

ఎడపల్లి మండల కార్యాలయాల్లో ఎమ్యెల్యే ఆకస్మిక తనిఖీ: అధికారుల గైర్హాజరుపై చర్యలు తప్పవు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ (ఎంపిడిఓ) మరియు తహశీల్ధార్ కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీ ...

పెన్షన్ అమలుపై బీజేపీ రాస్తారోకో – ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. కొత్త పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ ...

రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్రలో పాల్గొన్న కొట్నక్ తిరుపతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపట్టిన పాదయాత్రలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ & ...

చక్రియాల్ గ్రామంలో ఘనంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం అమలులో కీలక ముందడుగు పడింది. చౌట్కూర్ మండలం చక్రియాల్ గ్రామంలో మంగళవారం ఈ పథకాన్ని ఘనంగా ...

వర్ని: తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి ...

నూతనంగా భాద్యతలు స్వీకరించిన ఎమ్మార్వోను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

|| దృశ్యం న్యూస్ || పిట్లం మండల తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వోకు జుక్కల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ...