Telangana politics

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో పాత గురడి రెడ్డి సంఘంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. ...

తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకుల నిరసన: కాకతీయ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేద్రంలో గల కాకతీయ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఘటనకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఈ ఘటనపై విద్యార్థి నాయకులు ...

నిజామాబాద్ రూరల్‌ ప్రాంత అభివృద్ధికి 250 కోట్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రూరల్ అభివృద్ధికి రాష్ట్ర రోడ్డు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 250 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ధర్పల్లి మండల కేంద్రంలో జరిగిన శంకుస్థాపన ...

ప్రధానమంత్రి మోదీని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం జరిగింది. ఈ సమావేశంలో ...

AIPKMS ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల హక్కుల గురించి విస్తృత ప్రచారం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం, బోర్గం గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) సభ్యులు సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...

ప్రమాదానికి గురైన వ్యక్తిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి గ్రామానికి చెందిన సంఘం బుజ్జన్న (47) గత కొన్ని రోజుల క్రితం ఇందల్వాయి నుండి డిచ్ పల్లి వైపు వెళ్తున్నప్పుడు ప్రమాదానికి గురి ...

కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలసి సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం ...

మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మీడియా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జింఖాన గ్రౌండ్ లో డిసెంబర్ 1న మాలల సింహ ...

మేయర్ భర్తపై దాడి వీడియో – దాడిచేసిన వ్యక్తి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగర మేయర్ నీతూకిరణ్ భర్త దండు శేఖర్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు, ఈ సంఘటన సోమవారం సాయంత్రం నగరంలోని నాగారం ప్రాంతంలో చోటుచేసుకుంది. ...

స్వాతి ప్రియ ఆత్మహత్య పై సమగ్ర విచారణ జరపాలి : తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్యపై మీడియా సమావేశం ఏర్పాటు చేయడమైంది, ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి ...