Law Enforcement
పేకాట స్థావరంపై దాడి : 10 మంది పేకాటరాయుల అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపుగా పేకాట స్థావరంపై దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర ...
మెదక్ : ఫైరింగ్ రేంజ్ పనులను పరిశీలించిన ఎస్.పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నార్సింగి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న ఫైరింగ్ రేంజ్ పనులను జిల్లా ఎస్.పి డీ. ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఇప్పటివరకు ఫైరింగ్ ప్రాక్టీస్ ...
ప్రజావాణి కార్యక్రమంలో పిర్యాదులను స్వీకరించిన మెదక్ డి.ఎస్.పి ప్రసన్న కుమార్.
ప్రజావాణి కార్యక్రమంలో పిర్యాదులను స్వీకరించిన మెదక్ డి.ఎస్.పి ప్రసన్న కుమార్. మెదక్ జిల్లా పోలీసు శాఖ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తొందరగా పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ ...
మెదక్ : ఎస్ఐ.యస్. శ్రీనివాస్ పదవీ విరమణ : శాలువా పూలమాలతో సత్కరించిన ఎస్.పి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నర్సాపూర్ ఎస్ఐ.యస్. శ్రీనివాస్ పదవీ విరమణ కార్యక్రమం సందర్భంగా జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి శాలువా పూలమాలతో సత్కరించి సాదరంగా పదవీ విరమణను ...
నిజామాబాద్: బెల్ట్ షాపుపై దాడి – 18,590/- రూపాయలు విలువైన మద్యం పట్టివేత.
|| దృశ్యం న్యూస్ || మంగళవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో బెల్ట్ షాపుపై పోలీసులు దాడి నిర్వహించారు. ఇది MLC ఎన్నికల కోడ్ ప్రకారం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఘటనగా గుర్తించబడింది. నిజామాబాద్ ...
నిజామాబాద్ : 1000 లీటర్ల కల్లు స్వాధీనం : నిర్వాహకుడు అరెస్టు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్ సింధు శర్మ ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు, మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠెశ్వర్ ప్రాంతంలో ఉన్న కల్లు ...
నిజామాబాద్: కుర్నపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న దాబాపై పోలీసుల దాడి.
|| దృశ్యం న్యూస్ || ఈరోజు సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలోని పరశురామ్ దాబా పై పోలీసులు దాడి నిర్వహించారు. సాయంత్రం సమయంలో అక్కడ అనుమతులు లేకుండా ఎన్నికల ...
ఏడుపాయల జాతరలో పటిష్టమైన బందోబస్తు: భక్తులు జాగ్రత్తలు పాటించాలి – జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్.
|| దృశ్యం న్యూస్ || జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్, ఏడుపాయల జాతర బందోబస్తు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్.పి జాతర ఏర్పాట్లపై మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ...
ప్రజావాణి కార్యక్రమం : పిర్యాదుల స్వీకరణలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి సమస్యలు ...















