Law Enforcement

కామారెడ్డి: జూదంపై కఠిన చర్యలు — 469 మందిపై కేసులు, రూ.10.40 లక్షల నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు సుదీర్ఘ నిఘా కొనసాగిస్తున్నారు. అక్రమ పేకాట (జూదం) ఆడిన వారిపై ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ...

మెదక్: పేకాట స్థావరంపై పోలీస్ టాస్క్ ఫోర్స్ దాడి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రామాయంపేటలోని బయ్యారం పెద్ద స్వామి 7 హిల్స్ స్విమ్మింగ్ ఫుల్ వద్ద ...

సిరికొండ ఎస్సైగా మామిడి కళ్యాణి బాధ్యతల స్వీకరణ – చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం నాడు మామిడి కళ్యాణి ఎస్సైగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతలు ...

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు. “సివిల్ రైట్స్ డే” అమలు చేస్తూ, బాధితులకు ...

బోధన్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వ్యక్తులకు జైలుశిక్ష.

|| దృశ్యం న్యూస్ || 2018 శాసనసభ ఎన్నికల సమయంలో బోధన్ నియోజకవర్గంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోలీసులపై, ప్రజలపై కొందరు దురుసుగా ప్రవర్తిస్తూ, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను అటకాయించారు. దీనిపై ...

వర్నిలో టాస్క్ ఫోర్స్ పేకాట స్థావరంపై దాడి, 10 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డీసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య, ...

పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం చెయ్యాలి – జిల్లా ఎస్పీ దిశానిర్దేశం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నెలవారీ క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్ కేసుల పరిష్కారం, ...

రాత్రి వేళల్లో పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు – నిర్లక్ష్యంగా తిరిగే యువతకు కౌన్సిలింగ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ...

పిడిఎస్ బియ్యం మాఫియా: యదేశ్చగా ఆటోలలో వచ్చి కొనుగోలు చేస్తున్న అక్రమార్కులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పలు గ్రామాల్లో పిడిఎస్ బియ్యం మాఫియా కొనసాగుతోంది. కొన్ని చోట్ల లబ్ధి దారుల నుంచి కొందరు పిడిఎస్ బియ్యం కొనుగోలు చేసి ...

మహిళల సాధికారతపై మెదక్ ఎస్పీ సందేశం : ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక.

|| దృశ్యం న్యూస్ || అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి, పాల్గొని మహిళా ...