Law Enforcement

మెదక్ : నర్సాపూర్, శివంపేట్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. నర్సాపూర్ మరియు శివంపేట్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో పోలీస్ స్టేషన్ల పరిసరాలను ...

పోలీస్ అధికారుల హెచ్చరికలు బేఖాతారు : యదేశ్చగా కొనసాగిస్తున్నా అక్రమ ఇసుక రవాణా.

|| దృశ్యం న్యూస్ || ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన, పోలీసులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సిరికొండ మండలంలో కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమ ...

పెరిగిన ప్రజా సమీక్ష: మెదక్ జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. “ప్రజావాణి” కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు స్వీకరణ

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం రోజు జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల ...

కైట్ షాపులపై దాడి – 10,000 రూపాయల చైనా మంజా స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ సీసీఎస్ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సిఐ అంజయ్య, టాస్క్ ఫోర్స్ సీసీఎస్ సిబ్బంది పట్టణంలో గల కైట్ షాపులపై ...

పేకాట ఆడుతున్న నిందితులపై కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్ మండలంలో పేకాట ఆడుతున్న నిందితులపై ఎస్సై జి. మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, ...

పిడిఎస్ బియ్యం పట్టివేత: మాక్లూర్ మండల కేంద్రంలో మెరుపు దాడులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండల కేంద్రంలో ఉన్న పిడిఎస్ బియ్యం గోదాం పై సిసిఎస్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటళ్ల ...

మహిళలను వేధించిన ఆకతాయిలను రెండు రోజుల రిమాండ్.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ కొత్త బస్టాండ్ వద్ద మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను షీ టీం సిబ్బంది పట్టుకున్నారు. మహిళలను వేధిస్తున్న యువకులపై సమాచారం అందుకున్న షీ టీం ...

బాలికతో అసభ్య ప్రవర్తన, కుటుంబ సభ్యుల దాడి : వ్యక్తి మరణం – గ్రామంలో ఉద్రిక్త వాతావరణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట తండాలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం రాత్రి గ్రామంలో ఒక వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించడని బాలిక ...

మహారాష్ట్రకి అక్రమంగా పిడి‌ఎస్ రైస్ తరలిస్తున్న డీసీఎం వ్యాన్ స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నుండి అక్రమంగా పిడి‌ఎస్ రైస్ తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి సమయంలో AP 29 T 9473 నంబర్ గల ...

అర్ధరాత్రి వరకు వ్యాపారం కొనసాగిన అడిగే నాధుడే లేడు : ఓ నూతన హోటల్ నిర్వహకం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులోని స్ప్రింగ్ హోటల్ నిర్వహకులు కొందరు ప్రముఖుల అండతో అర్ధరాత్రి వరకు వ్యాపారం కొనసాగిస్తున్నారు, హోటల్ యజమానులు తమ ...