స్థానిక వార్తలు
నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పోలీస్ లైన్ పాఠశాలలు సందర్శన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పోలీస్ లైన్ ప్రాంతంలోని ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలలను ఈ రోజు సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులతో ఇంటరాక్షన్ జరిపి ...
శారదా విద్యానికేతన్ లో శ్రీ సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపన.
|| దృశ్యం న్యూస్ || విద్యార్థుల ఆధ్యాత్మికాభివృద్ధికి ఎంతో కీలకమైన శారదా విద్యానికేతన్ పాఠశాలలో శ్రీ సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపన బుధవారం ఘనంగా నిర్వహించబడింది. పాఠశాల కరస్పాండెంట్ దత్తాద్రి ఆధ్వర్యంలో ఈ ...
తెలంగాణ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి || PDSU వినతి.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ యూనివర్సిటీ మెయిన్, సౌత్ మరియు బిఈడి క్యాంపస్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పీ.డీ.ఎస్.యు.) ఆధ్వర్యంలో తే.యూ. ఉపకులపతి ప్రొఫెసర్ యాదగిరిరావుకు వినతిపత్రం ...
దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోండి : ఇంచార్జ్ సిపి సింధు శర్మ.
|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికి ఇంచార్జ్ సిపి సింధు శర్మ శుభాకాంక్షలు తెలియజేశారు, అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ...
మాజీ మార్కెట్ కార్యదర్శి శ్యామ్ సుందర్ మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని హుమ్నాపూర్ గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కార్యదర్శి శ్యామ్ సుందర్ ఆరోగ్యం బాగాలేక మృతి చెందడం జరిగింది, ...
అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ధర్నా : రైతుల హక్కుల కోసం పోరాటం.
|| దృశ్యం న్యూస్ || బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గుమ్ముల గంగాధర్ ...
నిజామాబాద్ : ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం.
|| దృశ్యం న్యూస్|| తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల నూతన కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ...















