స్థానిక వార్తలు

ఎంబీబీఎస్ 4వ సంవత్సరంలో బంగారు పతకం సాధించిన ఎన్. లావణ్య : అభినందించిన ప్రతిమ రాజ్

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న ఎన్. లావణ్య, ఫిబ్రవరి 2024లో జరిగిన పరీక్షలో తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఈఎన్టి సబ్జెక్టులో మొదటి ...

కామ్రేడ్ చింతం గంగయ్య మరణం: పేద ప్రజలకు తీరని లోటు.

|| దృశ్యం న్యూస్ || అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.గంగాధర్, కామ్రేడ్ చింతం గంగయ్య మరణాన్ని పేద ప్రజలకు తీరని లోటుగా అభివర్ణించారు. మంగళవారం సాలూర ...

ప్రజలను మోసం చేస్తే కేసీఆర్ కు పట్టిన గతే నీకు పడుతుంది : ధన్ పల్ సూర్యనారాయణ

|| దృశ్యం న్యూస్ || ఈ రోజు నిజామాబాద్ పట్టణ భాజపా కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ధన్ పల్ మాట్లాడుతూ… తెలంగాణ ...

ఎమ్మెల్యే ధన్ పాల్ నేతృత్వంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ధన్ పాల్ శ్రీకారం చుట్టారు, 22వ మరియు 23వ డివిజన్లలో సీసీ రోడ్ మరియు బీటీ రోడ్ నిర్మాణానికి ...

నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునప్రారంభించండి : కార్మికులను ఆదుకోండి.

|| దృశ్యం న్యూస్ || ఆదివారం ఉదయం నిజామాబాద్ లోని TNGO భవన్ లో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు, కోదండరాం MLC ని కలవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా నిజాం ...

కార్మికుల ఐక్యత కోసం కీలక నిర్ణయం: IFTU-TUCI విలీనం.

|| దృశ్యం న్యూస్ || ఈ రోజు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే టి యు సి ఐ ( T U C I ) విబాగంలో ఐ ఎఫ్ ...

అకాల వర్షాలకు రైతులకు భారీగా పంట నష్టం : రైతులను ఆదుకోవాలి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ జాకోరలో, అకాల ఈదురు గాలులు మరియు వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. లక్షల రూపాయల వడ్డీ తీసుకొని వరి ...

చలో హైదరాబాద్: ఎస్సి MBSC కులాల రాష్ట్ర అధ్యక్షుడు నిరగొండ బుచ్చన్న పిలుపు.

|| దృశ్యం న్యూస్ || ఎస్సి MBSC కులాల రాష్ట్ర అధ్యక్షుడు నిరగొండ బుచ్చన్న “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీన, సోమవారం, హైదరాబాద్ లోని ...

అనాధ బాలల కోసం భవిష్యజ్యోతి ట్రస్ట్ ఏర్పాటు : పిల్లల విద్య, భవిష్యత్తే ట్రస్ట్ లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || అనాధ బాలలకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును ప్రగల్బంగా మార్పు చేయాలనే లక్ష్యంతో, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో “భవిష్యజ్యోతి ట్రస్ట్” ను ఏర్పాటు ...