స్థానిక వార్తలు
బడాపహాడ్ బస్టాండు వద్ద గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం: దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ బస్టాండు వద్ద దాదాపు 70-75 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడు మృతిచెంది ఉండటం గమనించిన స్థానికులు వర్ని మండల ...
నిజామాబాద్: పెట్రోల్ బంక్ ముందు మున్సిపల్ కార్మికుల నిరసన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయినగర్ వద్ద గల ఇండియన్ ఆయిల్ బంక్ ముందు మున్సిపల్ చెత్త బండి కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వారు తమ ...
మహిళలను వేధించిన ఆకతాయిలను రెండు రోజుల రిమాండ్.
|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ కొత్త బస్టాండ్ వద్ద మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను షీ టీం సిబ్బంది పట్టుకున్నారు. మహిళలను వేధిస్తున్న యువకులపై సమాచారం అందుకున్న షీ టీం ...
ఆరోగ్యమేళాకు విశేష స్పందన – 162 మందికి వైద్య పరీక్షలు.
|| దృశ్యం న్యూస్ || ప్రతినెల రెండవ శనివారం రోజున గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులచే నిర్వహించే ఆరోగ్యమేళా కు ధర్పల్లి మండలంలో ఈ రోజు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ...
ఘనంగా మద్దుల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర నిర్వహణ.
|| దృశ్యం న్యూస్ || శనివారం రోజున శ్రీ మద్దుల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతీ సంవత్సరం జాతరను ఉత్సాహంగా ...
ఎబీవీపీ వర్ని అధ్యక్షునిగా పైసా వినోద్ కుమార్ ఎన్నిక.
|| దృశ్యం న్యూస్ || అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబీవీపీ) వర్ని శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నగర కమిటీ బైటక్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పైసా వినోద్ ...
జిల్లా అధ్యక్షురాలు అరుణతార సమక్షంలో : NRI కోనేరు శశాంక్ బిజెపిలో చేరిక.
|| దృశ్యం న్యూస్ || భారత ప్రధాని నరేంద్ర మోడీ యొక్క దృఢమైన పాలనకు ఆకర్షితులై, కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, భారతీయ జనతా పార్టీ (భాజపా) ...
తక్షణమే నూతన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి : PRTU తెలంగాణ డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ తక్షణమే నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేందుకు సంబంధిత విద్యాశాఖ మరియు ట్రెజరీ అధికారుల సహకారాన్ని కోరుతూ జిల్లా ...
మరమ్మత్తుల కారణంగా రేపు ఆ గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.
|| దృశ్యం న్యూస్ || బోధన్ మండలం పెగడపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని కొన్ని గ్రామాల్లో రేపు (నవంబర్ 23) మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ...
వర్ని వరుణ్ మోటార్స్ బ్రాంచ్ లో న్యూ డజ్లింగ్ డ్రైజ్ కారు ఆవిష్కరణ.
|| దృశ్యం న్యూస్ || మారుతి సుజుకి వారి న్యూ డజ్లింగ్ డ్రైజ్ కారును వర్ని వరుణ్ మోటార్స్ బ్రాంచ్ లో లాంచ్ చేసింది, ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా వర్ని ఏఎంసి ...















