స్థానిక వార్తలు

యూరియా కొరత అవాస్తవం: ధర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వివరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో యూరియా కొరత ఉన్నట్లు కొన్ని పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు స్పష్టం చేశారు. ...

అంగన్వాడీ సెంటర్ల టీచర్లకు, సిబ్బందికి మెమోలు జారీ.

|| దృశ్యం న్యూస్ || గత శనివారం రోజున దృశ్యం న్యూస్ లో వచ్చిన అంగన్వాడి కేంద్రాల పనితీరు అస్తవ్యస్తం || బినామిలతో కేంద్రాల నిర్వహణ. అనే వార్త కథనానికి అధికారులు స్పందించారు. ...

స్వామి వివేకానంద, భగవాన్ శ్రీ రామకృష్ణ జీవిత చరిత్రపై పుస్తక ప్రదర్శన.

|| దృశ్యం న్యూస్ || స్వామి వివేకానంద, భగవాన్ శ్రీ రామకృష్ణ ధర్మ వ్యవస్థను ను స్థాపించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రామకృష్ణ సేవా సమితి కోటగిరి శాఖ వారు బోధన్ ...

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం: ఏతొండ రాజేందర్ ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మితిమిరిపోతుంది. శనివారం రోజు నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ తీవ్ర జ్వరంతో వైద్యం కోసం ...

విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి: ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం.

|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్, విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి విషయమై ఓ ప్రకటన ద్వారా మీడియా కు తెలియచేస్తూ, ఎస్సీ, ఎస్టీ ...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అడవిలో క్రూర మృగం తిరుగుతున్నది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కొండూరు, మాయపూర్ అడివి ప్రాంతంలో సంచరించేది పులికాదని అది ఒక క్రూర మృగం అని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ ...

నవీపేట రైల్వే గేట్ 5 రోజులపాటు మూసివేత: రోడ్డు ప్రయాణ మార్గాలలో మార్పులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నవీపేట రైల్వే గేట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు మూసివేయబడనుంది అని రైల్వే అధికారులు ఒక ప్రకటన తెలియచేసారు. రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో ...

2025 నూతన సంవత్సర అమృతాదిత్య క్యాలెండర్ ఆవిష్కరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అమృతాదిత్య చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 2025 నూతన సంవత్సరపు క్యాలెండర్‌ను బోధన్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ చేతుల మీదుగా ...

శ్రీ మేద హైస్కూల్‌లో ఘనంగా గణిత దినోత్సవం.

|| దృశ్యం న్యూస్ || దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ 22న గణిత దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్, గణితశాస్త్రంలో అమోఘమైన కృషి చేసిన మహనీయుడిగా గుర్తింపు పొందారు. ఆయన ...

శ్రీనగర్ గ్రామంలో అమిత్ షా అనుచిత వ్యాఖ్యలపై నిరసన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, శ్రీనగర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ...