స్థానిక వార్తలు

ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: మార్చ్ 5 నుంచి 23 వరకు పరీక్షలు.

|| దృశ్యం న్యూస్ || ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 5 నుంచి 23 వరకు నిర్వహించడం జరుగుతుంది అని, మెదక్ జిల్లాలో మొత్తం 30 పరీక్ష సెంటర్లలో 6238 మంది ...

కృత్రిమ మేధా ద్వారా ఉత్తమ భవిష్యత్తు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, విద్యార్థుల్లో కృత్రిమ మేధా (AI) ద్వారా ఉజ్వలమైన భవిష్యత్తు ...

మెదక్ : ఎస్ఐ.యస్. శ్రీనివాస్ పదవీ విరమణ : శాలువా పూలమాలతో సత్కరించిన ఎస్.పి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నర్సాపూర్ ఎస్ఐ.యస్. శ్రీనివాస్ పదవీ విరమణ కార్యక్రమం సందర్భంగా జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి శాలువా పూలమాలతో సత్కరించి సాదరంగా పదవీ విరమణను ...

ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసిన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ నిన్న జరిగిన పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎన్నికల్లో కృషి చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, ...

సత్యనారాయణపురంలో గ్రామపంచాయతీ పన్నుల వసూలు కోసం తగు చర్యలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు తమ ఇంటి పన్నులు, కులాయి పన్నులు, వృత్తి వ్యాపార పన్నులు సమయానికి చెల్లించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి ...

నిజామాబాద్ : నగరంలోని పలు దుకాణాలు, షోరూంలను సీజ్ చేసిన నగరపాలక సంస్థ అధికారులు..

|| దృశ్యం న్యూస్ || శుక్రవారం ఉదయం, నగర పాలక కమిషనర్ నగరంలో ఆకస్మికంగా సందర్శించి, గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను బాకాయిలు చెల్లించని వారిపై కఠిన చర్యలు చేపట్టారు. ఈ ...

మాజీ కౌన్సిలర్ బెండల నిర్మల కుటుంబ సభ్యులను పరామర్శించిన పద్మాదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ బెండల నిర్మల మామ అయిన రిటైర్డ్ టీచర్ బెండల హన్మంతు ఇటీవల మరణించిన విషయాన్ని తెలుసుకున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ ...

ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి : మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ || ఎమ్మెల్సీ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం చాలా ముఖ్యమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు తెలిపారు. ఎన్నికల సంబంధిత అధికారులు, పోల్ ఏజెంట్లకు ...

నిజామాబాద్ : ఆస్తి పన్ను సేకరణపై సమీక్షా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆస్తి పన్ను సేకరణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పన్ను సేకరణ విషయంలో అధికారులకు, సిబ్బందికి ఎదురైన సందేహాలను ...

ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు గురించి జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి IPS, జిల్లా పోలీస్ అధికారులతో కలిసి 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ...