స్థానిక వార్తలు

గోంగ్లూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోంగ్లూర్ గ్రామంలో ఈరోజు పేదల ఆవాస కల నెరవేర్చే దిశగా రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ...

రుద్రుర్: అంబం (ఆర్) గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఏర్పాటుచేశారు. సంఘం అధ్యక్షుడిగా గంగలి రాములు ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా రాములు ...

కామ దహనంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వాడటం పర్యావరణానికి ఎంతో ప్రమాదం : ఏతొండ రాజేందర్

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్, ఆర్య సమాజ్ సభ్యుల సమక్షంలో బోధన్ పోస్టాఫీస్ వద్ద నిర్వహించిన కామ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ...

మెదక్ : హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్కు విడుదల.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వీరప్ప భార్య నాగప్పగారి బుజ్జమ్మకు భద్రత ద్వారా విడుదలైన 8 లక్షల రూపాయల ...

మెదక్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఆసుపత్రి యొక్క ...

మెదక్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృత పర్యటన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో రాహుల్ రాజ్ రాబోయే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సంబంధించి పలు స్థలాలను పరిశీలించారు. ...

మెదక్ : బాలసదన్ లో విద్యార్థులకు నిత్యవసర వస్తువులు పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అదేశాల మేరకు పి. లక్ష్మీ శారద ఛైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మెదక్ జిల్లా న్యాయ సేవా ...

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి : తహసిల్దార్ సూచనలు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన బాధ్యత గురించి తహసిల్దార్ మాలతి వంట చేసే సిబ్బందికి వివరించారు. శనివారం ఆమె ...

నిజామాబాద్ : ఎంపిడిఓ ల సంఘం ఎన్నికలు, జిల్లాలో నూతన కార్యవర్గం.

|| దృశ్యం న్యూస్ || 2025-2027 సంవత్సరాలు కొరకు ఎంపీడీవో ల సంఘం జిల్లా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలు డి.ఆర్.డి.ఓ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు ...

చిలుముల మదన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు.

|| దృశ్యం న్యూస్ || గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం కోలుకుంటున్న నర్సాపూర్ మాజీ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డిని హైదరాబాదులోని వారి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ...