Telangana News

అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం కనుగొనబడింది. గురువారం ఉదయం చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని ...

తాహాసిల్దార్ శాంతను ఘనంగా సన్మానించిన వాడి గ్రామ వీడిసి సభ్యులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం తాహాసిల్దార్ టి. శాంతను వాడి గ్రామానికి చెందిన వీడిసి (గ్రామ అభివృద్ధి కమిటీ) సభ్యులు బుధవారం తాహాసిల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ...

పింఛన్ డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన కొడుకు – నిజామాబాద్ జిల్లాలో దారుణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మక్కపల్లి సాయవ్వ (వయస్సు 57), అనే మహిళను ఆమె స్వంత కొడుకు సాయిలు పింఛన్ ...

ధర్పల్లి: ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులచే ఈరోజు ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ మరియు సీట్ ...

వృద్ధురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం సాయంత్రం పోలీస్ క్యాంప్ కార్యాలయం వద్ద వృద్ధురాలు యాదమ్మ తన గోడును చెప్పేందుకు ఎదురు చూస్తుండగా, కార్యాలయానికి వస్తున్న ...

వర్ని మండలంలో విషాదం: ఈత నేర్చుకుంటుండగా బాలుడు మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు బర్దవాల్ తాన్ సింగ్ S/o రామ్ చంద్ గురువారం ఉదయం స్నేహితులతో కలిసి ...

పలు సమస్యలపై తహశీల్ధార్ కార్యాలయంలో ఫిర్యాదు : నాలుగు నెలలు గడుస్తున్నా స్పందించని అధికారులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులలో గల మా శారదా సాయి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ మరియు సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ లపై ఎడపల్లి మండల ...

గ్రామాభివృద్ధి కమిటీ (VDC)ల అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు: పోలీస్ కమిషనర్ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || గ్రామాభివృద్ధి కమిటీ (VDC) ల పేరుతో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. మొదట గ్రామాభివృద్ధి కోసం ప్రారంభమైన ...

పంట కాలువలో మహిళ మృతదేహం – దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మీ (35) ఏప్రిల్ 1, 2025 సాయంత్రం నిజామాబాద్ వెళ్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లింది అని, అయితే ...

చక్రియాల్ గ్రామంలో ఘనంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం అమలులో కీలక ముందడుగు పడింది. చౌట్కూర్ మండలం చక్రియాల్ గ్రామంలో మంగళవారం ఈ పథకాన్ని ఘనంగా ...