Telangana News

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం తూప్రాన్ మండలంలోని రావెల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ...

తుపాను ప్రభావంలో రైతుల రక్షణకు ముందస్తు చర్యలు – మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తుపాను మొంథా ప్రభావం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం చేగుంట మండలంలోని కర్నాల్‌పల్లి గ్రామంలో ...

పోలీస్ అమరుడి కుటుంబాన్ని పరామర్శించిన అదనపు ఎస్పీ మహేందర్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పాపన్నపేట పోలీస్ స్టేషన్ బాంబ్ బ్లాస్ట్‌లో వీరమరణం పొందిన కానిస్టేబుల్ ఎం.డి. ...

బోరుపట్ల గ్రామంలో కల్లు వివాదం – అంజాగౌడ్‌కు ప్రాణహాని భయం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని బొర్పాట్ల గ్రామంలో కల్లుగీత కార్మికుల మధ్య తీవ్ర విభేదాలు చెలరేగాయి. గ్రామంలో చెన్నయ్య గౌడ్, సత్తయ్య గౌడ్, అంజయ్య గౌడ్, ...

గోరక్షకుడు సోను సింగ్‌పై కాల్పులు — నిందితుడు ఇబ్రహీంను తక్షణం అరెస్టు చేయాలి: నిజామాబాద్ కలెక్టర్‌కు వినతిపత్రం.

|| దృశ్యం న్యూస్ || హైదరాబాద్ శివారులోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో గోరక్షకుడు సోను సింగ్ (ప్రకాష్) పై ఇబ్రహీం అనే వ్యక్తి తుపాకీతో ...

అక్రమంగా తరలిస్తున్న 185 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత – మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సక్సెస్‌ఫుల్ ఆపరేషన్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ ...

పేకాటపై పోలీసులు కఠిన చర్యలు – 138 కేసుల్లో 599 మంది అరెస్ట్‌ – రూ.14.15 లక్షలు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సందర్భంగా పేకాట స్థావరాలపై పోలీసు విభాగం కఠిన చర్యలు చేపట్టింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించి ...

నిజామాబాద్‌లో అదృశ్యమైన గిరిజన పాఠశాల విద్యార్థుల ఆచూకీ లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ...

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు గిరిజన పాఠశాల విద్యార్థుల అదృశ్యం – పోలీసుల గాలింపు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు చిన్నారులు పాఠశాల నుండి వెళ్లిపోయారు. సుద్ధులం ...

బోధన్ – సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై యువత ఆవేదన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యపై తెలుగు యువత మరియు హిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ...